నిన్న జరిగిన నల్గొండ జిల్లా హాలియా బహిరంగ సభలో సీఎం కెసిఆర్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమ డిమాండ్లు నిరవేర్చాలంటూ కొందరు వ్యక్తులు బహిరంగ సభలో నిరసనలు చేపడుతున్న సమయంలో సీయం కెసిఆర్ వారిని పై ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఈ నేపధ్యంలో అయన మాట్లాడుతూ “పిచ్చి పనులు చేయొద్దు. వెళ్ళిపొండి ఇక్కడి నుంచి” అని అన్నారు. అయినా కూడా సీయం మాటలు లెక్క చేయకుండా ఆ వ్యక్తులు నిరసన వ్యక్తం చేస్తూ అరవడంతో సహనం కోల్పోయిన సీయం కెసిఆర్.. “మీ లాంటి కుక్కలు చాలా మంది ఉంటారు. బయటకు వెళ్ళిపొండి. టెక్ దేమ్ అవుట్” అంటూ పోలీసులను ఆదేశించారు.
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నాంపల్లి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో కొనసాగుతున్న…
అమెరికాలో కోట్ల రూపాయల జీతం అంటే అందరూ కలల ప్రపంచంలోకి వెళ్లిపోతారు. కానీ ఆ సంపాదన వెనుక ఉన్న ఖర్చులు…
నిద్ర ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో వైద్య నిపుణులు తరచుగా చెబుతూనే ఉంటారు. సరైన నిద్ర లేకపోతే శరీరంతో పాటు మానసిక…
తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన…
కేంద్ర రాజకీయాల్లో తాజా పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా…
డిజిటల్ యుగంలో డేటింగ్ సంస్కృతి కొత్త మలుపు తిరుగుతోంది. సాధారణంగా సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్ ప్రేమ సంబంధాల కోసం…