నేల్లురూ, కృష్ణపట్నం లోని ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.. భోగిని ఆనందయ్య పంపిణీ చేస్తున్న పసర మందు కొందరిపై పని చేయడం లేదని వారి ఆరోగ్యం బాగా క్షీణిస్తుందని వైద్యులు ఆరోపిస్తున్నారు.
తాజగా రెండు రోజుల క్రితం ఆనందయ్య ఆయుర్వేద ఔషధం తీసుకున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య పరిస్థితి క్షీణించింది. అయన ఆక్సిజన్ లెవల్స్ బాగా తగ్గిపోయినట్టు తెలుస్తోంది. దీనితో ఆనందయ్య ఇస్తున్న పసర మందు కొంతమందిపై పనిచేయడం లేదని వైద్యులు భావిస్తున్నారు.
మానసిక వికాసంలో ఆలస్యం లేదా పరిమితి కలిగించే పరిస్థితినే ఇంటెలెక్ట్యువల్ డిసబిలిటీగా వైద్యులు పేర్కొంటున్నారు. ఇది చిన్న వయసులోనే గుర్తించబడే…
చర్మ సంరక్షణలో ఇటీవల “గ్లాస్ స్కిన్” అనే ట్రెండ్ విపరీతంగా ప్రాచుర్యం పొందుతోంది. మచ్చలు లేకుండా పారదర్శకంగా మెరిసే చర్మాన్ని…
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ ఎక్కువగా నడవాలని చాలా మంది భావిస్తున్నారు. ముఖ్యంగా రోజుకు 10,000 అడుగులు నడవడం ఒక సాధారణ…
తెలుగు భక్తి సాహిత్యంలో అపూర్వ స్థానం సంపాదించిన తాళ్లపాక అన్నమాచార్య రచనలు నేటికీ భక్తులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఆయన రచించిన…
వేసవి కాలంలో దాహాన్ని తీర్చే పండ్లలో పుచ్చకాయకు ప్రత్యేక స్థానం ఉంది. అధిక నీటి శాతం, శరీరాన్ని చల్లబరచే గుణాలు,…
భారతీయ సంస్కృతిలో మహాభారతానికి ఉన్న స్థానం ఎంతో ప్రత్యేకం. ఇది కేవలం ఇతిహాసం మాత్రమే కాకుండా జీవన విలువలను బోధించే…