నేల్లురూ, కృష్ణపట్నం లోని ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.. భోగిని ఆనందయ్య పంపిణీ చేస్తున్న పసర మందు కొందరిపై పని చేయడం లేదని వారి ఆరోగ్యం బాగా క్షీణిస్తుందని వైద్యులు ఆరోపిస్తున్నారు.
తాజగా రెండు రోజుల క్రితం ఆనందయ్య ఆయుర్వేద ఔషధం తీసుకున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య పరిస్థితి క్షీణించింది. అయన ఆక్సిజన్ లెవల్స్ బాగా తగ్గిపోయినట్టు తెలుస్తోంది. దీనితో ఆనందయ్య ఇస్తున్న పసర మందు కొంతమందిపై పనిచేయడం లేదని వైద్యులు భావిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…