కాంగ్రెస్ పార్టీ 137వ వ్యవస్థాపక దినోత్సవాలు ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధి కూడా పాల్గొన్నారు. ఈ నేపద్యంలో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసేందుకు సిద్దమయ్యారు. అయితే జెండా ఎగురవేసే క్రమంలో సిబ్బంది అప్పటికే కట్టి ఉంచిన తాడును లాగుతున్నారు సోనియా గాంధి. అది కాస్త చిక్కుకు పోవడంతో.. పక్కనే ఉన్న సిబ్బంది ఆమె చేతిలో నుంచి తాడును తీసుకుని గట్టిగా లాగడంతో ఒక్కసారిగా పార్టీ జెండా ఊడి కింద పడిపోయింది.
జరిగిన ఈ పరిణామంతో సోనియాతో సహా అక్కడున్న నేతలంతా అవాక్కయారు. అయితే ఈ క్రమంలో అక్కడే ఉన్న మరో మహిళా కార్యకర్త పరిగెత్తుకుంటూ వచ్చి పడిపోయిన జెండాను తిరిగి పెట్టె ప్రయత్నం చేసారు.. కానీ అది కుదరకపోవడంతో జెండాను ఎగురవేయకుండానే కార్యక్రమం కొనసాగించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…