ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇటీవలే కరోనా కరోనా మెడికల్ కిట్లు పంపిణీ చేసారు. అయితే కేవలం మెడిసిన్ మాత్రమె పంచితే ప్రత్యేకత ఏముంది అనుకున్నారో ఏమో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సారు. ప్రతి కిట్లో మెడిసిన్ తో పాటూ లిక్కర్ సీసాలు కూడా పెట్టి పంచేశారు. అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహబూబాబాద్ నియోజకవర్గంలోని క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ గురువారం ఎమ్మెల్సీ తరఫున కరోనా మెడికల్కిట్టును ప్రజాప్రతినిధులకు పంపిణీ చేశారు.
జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు మరియు మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులందరికీ ఈ మెడికల్ కిట్లను అందజేశారు. అయితే వీరిలో కొందరు కిట్టును పరిశీలించగా అందులో టీచర్స్ లిక్కర్ బాటిల్ కనపడటంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే ఈ విషయంపై మద్యం ప్రియులు హర్షం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మాత్రం ఎమ్మెల్సీ తీరుపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే ఇలా లిక్కర్ బాటిల్స్ పంపడం అనేది ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని ఎంపీటీసీల ఫోరం లీడర్వాసుదేవురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…
ఉదయం నిద్రలేవగానే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. రాత్రి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవడం, తగినంత…
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…