ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇటీవలే కరోనా కరోనా మెడికల్ కిట్లు పంపిణీ చేసారు. అయితే కేవలం మెడిసిన్ మాత్రమె పంచితే ప్రత్యేకత ఏముంది అనుకున్నారో ఏమో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సారు. ప్రతి కిట్లో మెడిసిన్ తో పాటూ లిక్కర్ సీసాలు కూడా పెట్టి పంచేశారు. అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహబూబాబాద్ నియోజకవర్గంలోని క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ గురువారం ఎమ్మెల్సీ తరఫున కరోనా మెడికల్కిట్టును ప్రజాప్రతినిధులకు పంపిణీ చేశారు.
జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు మరియు మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులందరికీ ఈ మెడికల్ కిట్లను అందజేశారు. అయితే వీరిలో కొందరు కిట్టును పరిశీలించగా అందులో టీచర్స్ లిక్కర్ బాటిల్ కనపడటంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే ఈ విషయంపై మద్యం ప్రియులు హర్షం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మాత్రం ఎమ్మెల్సీ తీరుపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే ఇలా లిక్కర్ బాటిల్స్ పంపడం అనేది ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని ఎంపీటీసీల ఫోరం లీడర్వాసుదేవురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమిళనాడు రాజకీయాలు మరోసారి తీవ్ర వేడిని సంతరించుకున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు రోజురోజుకూ ముదురుతున్న…
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వాటి పరస్పర దృష్టులు మనిషి జీవితంపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. గ్రహాల ప్రత్యేక కలయికల…
బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ ఊరట లభించింది. గత కొన్ని వారాలుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న పసిడి…
భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…