దేశంలో కరోనా కేసులు సంఖ్య స్వల్ఫంగా పెరుగుతున్నాయి. తాజాగా 16,40,287 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 44,643 మంది కరోనా సోకినట్లు తేలింది. దేశవ్యాప్తంగా మరో 464 మంది మరణించారు. ఇక రాష్ట్రాలవారిగా చూస్తే కేరళ, మహారాష్ట్రలో కోవిడ్ కేసులు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. మొత్తం కేసులు సంఖ్య 3.18 కోట్లకు చేరుకొగా… 4.26లక్షల మంది కరోనా మహమ్మారికి బలయ్యారు.
ప్రస్తుతం దేశంలో 4,14,159 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మెుత్తం కేసుల వృద్ది రేటు 1.30 ఉండగా.. రికవరీ రేటు 97.36 శాతంగా ఉంది. గురువారం వరకు 41వేల మంది కరోనాను జయించారు. దీంతో ప్రస్తుతం కరోనా నుంచి కొలుకున్న వారి సంఖ్య 3.10 కోట్లకు చేరింది. వైద్య ఆరోగ్య శాఖ టీకాలు పంపిణి వేగంగా జరుగేలా ప్రయత్నిస్తోంది. గురువారం 57.97లక్షల మంది టీకాలు వేయించారు. ఇప్పటివరకు మెుత్తం డోసుల వెయించుకున్న వారి సంఖ్య 49.5 కోట్ల మార్కును దాటింది.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్తో తన…
మనం రోజూ తీసుకునే మందుల విషయంలో చాలా చిన్న విషయాలను కూడా పట్టించుకోకపోవడం సాధారణం. ట్యాబ్లెట్ను నోట్లో వేసుకుని నీళ్లు…
చర్మంపై చిన్నచిన్న ముడతల్లా కనిపించే వార్ట్స్ (warts) చాలామందికి సాధారణంగా ఎదురయ్యే సమస్య. ఇవి సాధారణంగా ప్రమాదకరమైనవి కాకపోయినా, కనిపించే…
చిన్నప్పటి నుంచి సినిమాల్లో అడుగుపెట్టి, తర్వాత హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో తేజస్వి మదివాడఒకరు. తెరపై చలాకీగా కనిపించే ఆమె…
ముంబైలో జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ అవార్డుల వేడుక సినీ ప్రముఖుల సందడితో అట్టహాసంగా జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిపవన్ కళ్యాణ్పై స్టాండప్ కామెడీ పేరుతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి. అభ్యంతరకర వ్యాఖ్యలపై పోలీసులు…