దేశంలో కరోనా కేసులు స్వల్ఫ హెచ్చతగ్గులు కనిపిస్తున్నాయి. ఇక శుక్రవారం విడుదల చేసిన నివేదికలో 44 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా శనివారం 38 వేలుగా నమోదవ్వగా… 617 మంది మృతిచెందారు. శుక్రవారంతో పోలిస్తే ఇది 13 శాతం కంటే తక్కువ అని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,95,385కు చేరింది. ప్రస్తుతం 4,12,153 కేసులు యాక్టివ్గా ఉండగా 3,10,55,861 మంది కరోనా నుంచి కొలుకున్నారు.
దేశంలో వ్యాక్సినేషన్ పంపీణి వేగంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు 50,10,09,609 డోసులు పంపిణీ చేశారు. 24 గంటల్లో 49,55,138 మందికి టీకాలు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక వ్యాక్సిన్ పొందినవారి సంఖ్య 50 కోట్లు దాటింది.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…