దేశంలో కరోనా కేసులు స్వల్ఫ హెచ్చతగ్గులు కనిపిస్తున్నాయి. ఇక శుక్రవారం విడుదల చేసిన నివేదికలో 44 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా శనివారం 38 వేలుగా నమోదవ్వగా… 617 మంది మృతిచెందారు. శుక్రవారంతో పోలిస్తే ఇది 13 శాతం కంటే తక్కువ అని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,95,385కు చేరింది. ప్రస్తుతం 4,12,153 కేసులు యాక్టివ్గా ఉండగా 3,10,55,861 మంది కరోనా నుంచి కొలుకున్నారు.
దేశంలో వ్యాక్సినేషన్ పంపీణి వేగంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు 50,10,09,609 డోసులు పంపిణీ చేశారు. 24 గంటల్లో 49,55,138 మందికి టీకాలు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక వ్యాక్సిన్ పొందినవారి సంఖ్య 50 కోట్లు దాటింది.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…