Aishwarya -Dhanush: ఆస్పత్రి పాలైన ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య.. పోస్ట్ వైరల్!
Aishwarya -Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో కూతురిగా, మరొక స్టార్ హీరో భార్యగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఐశ్వర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.రజనీకాంత్ కుమార్తె ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఈమె 18 సంవత్సరాల క్రితం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
18 సంవత్సరాలపాటు ఎంతో సంతోషంగా ఉన్న ఈ జంట ఏడాది మొదట్లోనే విడాకులు తీసుకుని విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇలా గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచారు. ఇదిలా ఉండగా తాజాగా ఐశ్వర్య ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని స్వయంగా ఐశ్వర్య తన ఇంస్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండండి అంటూ చెప్పుకొచ్చారు.
ఈ ఏడాది మొదట్లోనే తన భర్తతో విడాకులు తీసుకోవడం అనంతరం కరోనా బారిన పడటంతో ఈమె 2022 సంవత్సరం నా కోసం ఇంకా ఏమి చేస్తావో అంటూ పరోక్షంగా విడాకుల గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…