Director Dasarath : సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటరటైనర్స్ ను అందించిన డైరెక్టర్ అలాగే రచయిత అయిన దశరథ్ గారు ప్రస్తుతం డైరెక్షన్ కు దూరంగా ఉన్నారు. మంచు మనోజ్ హీరోగా వచ్చిన ‘శౌర్య’ సినిమా తరువాత ఆయన సినిమాలను చేయలేదు. మనసుకు తృప్తి కలుగకపోతే ఆ పని చేయలేమని చెప్పే దశరథ్ గారు బ్లాక్ బస్టర్ సినిమా నువ్వునేను కి రచయితగా పనిచేసారు. ఇక అయన బాల్యం నుండి అనేక కష్టాలను పడ్డానంటూ తన వ్యక్తిగత జీవితం గురించి దశరథ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ప్రభాస్, మనోజ్ ఇప్పటికీ నాకు టచ్ లో ఉంటారు…
దశరథ్ గారు తన సినిమాలు కొన్ని ఫ్లాప్ అవడానికి గల కారణాలను చెబుతూ కథ దగ్గర కంప్రమైస్ అవ్వడం వల్లే కొన్ని సినిమాలు పోయాయని అది నా తప్పే అంటూ చెప్పారు. ఇక మనోజ్ తో రెండు సినిమాలు చేయగా రెండూ ఫ్లాప్ అవడం బాధగా అనిపించింది.
నేను సినిమాలు చేసిన హీరోల్లో మనోజ్, ప్రభాస్ ఇద్దరితోనూ ఇప్పటికీ టచ్ లో ఉన్నాను. వాళ్లిద్దరూ నాకు బాగా ఇష్టం. ఇక మనోజ్ అంటే చాలా ఇష్టం.. తన అల్లరి ఆ ఎనర్జీ బాగా నచ్చుతాయి. నాకు కొడుకు పుడితే మనోజ్ లాంటి వాడు పుట్టాలని అనుకునేవాడిని అంటూ ఆ హీరోలతో ఉన్న అనుబంధం గురించి దశరథ్ గారు చెప్పారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…