మనిషి జీవితంలో నీరు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. రోజుకి 6 నుండి 7 లీటర్ల నీరు త్రాగటం వల్ల మన శరీరం ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటుంది. కానీ ప్రస్తుత కాలంలో ఆ నీటిని మనం ప్లాస్టిక్ బాటిల్స్ ద్వారా త్రాగటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం.
ప్లాస్టిక్ బాటిల్ లో నీటిని త్రాగటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్లాస్టిక్ మన అందరి జీవితాలలో రోజువారి పనులలో తప్పక వాడవలసి వస్తున్నది. ప్లాస్టిక్ బాటిల్స్ ద్వారా నీటిని త్రాగటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ప్లాస్టిక్ బాటిల్స్ వాడటం వల్ల కలిగి కొన్ని ఆరోగ్య సమస్యల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం…
ప్లాస్టిక్ బాటిల్స్ ఉపయోగించి తరచూ నీటిని త్రాగటం లేదా ఇతర ఏదైనా ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించి వేడి వేడి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు .ప్లాస్టిక్ బాటిల్ లో తరచుగా నీటిని త్రాగటం ద్వారా ఆ బాటిల్ కు సూర్య కిరణాలు తాకటం వల్ల ఆ వేడికి ఒక రకమైన టాక్సిన్ బాటిల్ నుండి విడుదలవుతుంది. ఆ ఆ నీటిని త్రాగటం ద్వారా స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ప్లాస్టిక్ బాటిల్ లో తరచుగా నీరు త్రాగటం వల్ల రోగ నిరోధక శక్తి క్షీణించి డయాబెటిస్,ఒబిసిటీ,
సంతాన సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా ప్రస్తుత కాలంలో చిన్నారులు అతి చిన్న వయసులోనే ఋతుస్రావ సమస్యలను ఎదుర్కొంటున్నారు. దానికి కారణం ప్లాస్టిక్ ఎక్కువగా వాడటమే అని చెప్పవచ్చు.
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…
దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…
ప్రతిరోజూ ఉదయం చాలా మంది తమ రాశిఫలాన్ని చూసి రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపుతుంటారు. గ్రహాల సంచారం,…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి…