ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న విపత్కర పరిస్థితులలో ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలోనే మీ కుటుంబంలో ఎవరైనా కరోనా బారిన పడినట్టుయితే వారి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఇక్కడ తెలుసుకుందాం. కరోనా వ్యాపించడానికి ప్రతి ఒక్కరు ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మన ఇంట్లోనే ప్రత్యేకంగా ఒక గదిలో ఉండటం ద్వారా ఈ వైరస్ నుంచి విముక్తి పొందవచ్చు. అయితే ప్రతి ఒక్కరికి ప్రత్యేక గది సదుపాయం ఉండకపోవచ్చు.ఈ విధమైనటువంటి పరిస్థితులలో ఈ జాగ్రత్తలను పాటించడం ద్వారా కరోనా మహమ్మారి నుంచి విముక్తి పొందవచ్చు.
పాటించాల్సిన పద్దతులు:
*కరోనా సోకిన వ్యక్తి మన ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు మొత్తం ఎల్లప్పుడు మాస్కు ధరించి ఉండాలి. ఎలాంటి పరిస్థితులలో కూడా మాస్క్ తొలగించకూడదు.
*కరోనా సోకిన వ్యక్తి ధరించిన బట్టలు ప్రత్యేకమైన క్రిమిసంహారక రసాయనాలతో ఉతకాలి. అతను ఉపయోగించిన వస్తువులను ఇతర కుటుంబ సభ్యులు ఎలాంటి పరిస్థితులలో ఉపయోగించకూడదు.
చేయకూడని పనులు:
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…