ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న విపత్కర పరిస్థితులలో ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలోనే మీ కుటుంబంలో ఎవరైనా కరోనా బారిన పడినట్టుయితే వారి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఇక్కడ తెలుసుకుందాం. కరోనా వ్యాపించడానికి ప్రతి ఒక్కరు ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మన ఇంట్లోనే ప్రత్యేకంగా ఒక గదిలో ఉండటం ద్వారా ఈ వైరస్ నుంచి విముక్తి పొందవచ్చు. అయితే ప్రతి ఒక్కరికి ప్రత్యేక గది సదుపాయం ఉండకపోవచ్చు.ఈ విధమైనటువంటి పరిస్థితులలో ఈ జాగ్రత్తలను పాటించడం ద్వారా కరోనా మహమ్మారి నుంచి విముక్తి పొందవచ్చు.
పాటించాల్సిన పద్దతులు:
*కరోనా సోకిన వ్యక్తి మన ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు మొత్తం ఎల్లప్పుడు మాస్కు ధరించి ఉండాలి. ఎలాంటి పరిస్థితులలో కూడా మాస్క్ తొలగించకూడదు.
*కరోనా సోకిన వ్యక్తి ధరించిన బట్టలు ప్రత్యేకమైన క్రిమిసంహారక రసాయనాలతో ఉతకాలి. అతను ఉపయోగించిన వస్తువులను ఇతర కుటుంబ సభ్యులు ఎలాంటి పరిస్థితులలో ఉపయోగించకూడదు.
చేయకూడని పనులు:
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…