Nirupam - Manjula: అలాంటి వైరస్ సోకి అస్పత్రిలో డాక్టర్ బాబు భార్య మంజుల…ఎమోషనల్ వీడియో!
Nirupam – Manjula: బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని సెలబ్రిటీలు అయిన నిరుపమ్, మంజుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డాక్టర్ బాబు ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ నుంచి తప్పుకున్నారు. ఇక ఏ సీరియల్ నుంచి తప్పకుండా డాక్టర్ బాబు ఏ సీరియల్ కు కమిట్ కాలేదు.
ఇలాంటి సీరియస్ లేకపోవడంతో డాక్టర్ బాబు బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రత్యేక కార్యక్రమాలకు హాజరవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇలా పలు కార్యక్రమాలలో పాల్గొన్న డాక్టర్ బాబు ఉగాది పండుగ సందర్భంగా అంగరంగ వైభవంగా అనే కార్యక్రమంలో కూడా సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి తన భార్య మంజులను కూడా తీసుకు వచ్చారు.
ఇక ఈ కార్యక్రమంలో డాక్టర్ బాబు మంజుల తనదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేశారు. అదేవిధంగా ఉగాది పండుగ సందర్భంగా షడ్రుచులలో ఒక రుచి అయినా చేదు గురించి చెప్పమని అడగగా, మంజుల తన జీవితంలో జరిగిన ఒక చేదు సంఘటన గురించి తెలియజేశారు.
ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ ఆరు సంవత్సరాల క్రితం తనకు వైరల్ ఆర్థరైటిస్ వచ్చి బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాను. అసలు బ్రతుకుతారా లేదా అనే అనుమానం కూడా వచ్చిందని ఈ సందర్భంగా మంజుల తన జీవితంలో జరిగిన అత్యంత చేదు సంఘటన గురించి తెలియజేస్తూ అందరి చేత కంటతడి పెట్టించారు. ఇక ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…