దసరా పండుగ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ నవరాత్రులు పూజలు చేస్తారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ రకాల పేర్లతో అలంకరించి.. భిన్న రకాల ఫలహారాలను తయారు చేసి నైవేద్యంగా పెడతారు. ఈ నవరాత్రులు 2021 అక్టోబర్ 7 నుంచి ప్రారంభమై 15న ముగుస్తుంది. బతుకమ్మలను మొదటి రోజును ఎంగిలి పూల బతుకమ్మ అంటారు.
ఆ రోజు మహా బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. రంగు రంగుల పూలను త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు అనే పాటలను పాడతారు.
బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మతో మొదటి రోజు మొదలవుతుంది. ఇలా 9 రాత్రుళ్లు పూజలు చేస్తారు. అయితే ఇక్కడ కనకదుర్గ అమ్మవారిని కూడా ఒక్కో రోజు .. ఒక్కో రూపంలో పూజిస్తారు. అయితే మొదటి రోజును అమ్మవారిని రెండేళ్ల చిన్నారిగా పూజిస్తారు. అంటే మొదటిరోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో దర్శనమిస్తుంది. పాడ్యమి రోజు ఈ అమ్మవారికి విశేష పూజలు చేస్తారు.
పొంగల్ ను నైవేద్యంగా పెడతారు. ఈరోజు అమ్మవారిని పూజిస్తే.. శత్రువు, రుణ సమస్యలు తగ్గిపోతాయి. పూజ చేసేముందు కచ్చితంగా అఖండ దీపం వెలిగించుకోవాలి. తొలి రోజు భక్తిశ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలనూ, యశస్సునూ అందిస్తుంది.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…