కరోనా ఆయుర్వేదం మందు ఇస్తున్నరంటూ సోషల్ మీడియాలో అనేక వదంతులు వస్తున్నాయి. వీటిపై స్పందించారు నెల్లూరు, కృష్ణపట్నం ఆనందయ్య. సోషల్ మీడియా వస్తున్నా వార్తలు అవాస్తవం. కరోనా ఔషధం కోసం ఎవరూ కృష్ణపట్నం రావొద్దు.
ఔషదం పై ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లభించలేదు. ఆని స్పష్టం చేసారు ఆనందయ్య. మరోవైపు ఈ ఔషద తయారీకి వినియోగించే ఆకులు, దినుసులు మొదలైనవి కూడా సిద్దంగా లేవని ఆనందయ్య తెలిపారు. ఇటువంటి నేపధ్యంలో ప్రజలందరూ ప్రయాణాలు చేస్తూ కృష్ణపట్నం వచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించారు ఆనందయ్య.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…