కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కి మరో సోషల్ మీడియా సంస్థ షాక్ ఇచ్చింది. దిల్లీలో హత్యాచారానికి గురైన తొమ్మిదేళ్ల బాలికల కుటుంబ వివరాలను బహిర్గతం చేస్తూ ఓ ఫొటో పోస్ట్ చేసినందుకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ .. రాహుల్ గాంధీ ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ పై చర్యలకు ఫేస్ బుక్ ను ఆదేశించింది.
ఇటీవలే రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. తమ నిబంధనలకు విరుద్ధంగా ట్వీట్ చేసిన రాహుల్ ఖాతా బ్లాక్ చేస్తున్నట్లు సంస్థ వివరణ కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే ఫేస్బుక్ కూడా చర్యలకు ఆదేశించడంతో రాహుల్ కు మరో షాక్ తగిలినట్లయింది.
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…
తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…