కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కి మరో సోషల్ మీడియా సంస్థ షాక్ ఇచ్చింది. దిల్లీలో హత్యాచారానికి గురైన తొమ్మిదేళ్ల బాలికల కుటుంబ వివరాలను బహిర్గతం చేస్తూ ఓ ఫొటో పోస్ట్ చేసినందుకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ .. రాహుల్ గాంధీ ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ పై చర్యలకు ఫేస్ బుక్ ను ఆదేశించింది.
ఇటీవలే రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. తమ నిబంధనలకు విరుద్ధంగా ట్వీట్ చేసిన రాహుల్ ఖాతా బ్లాక్ చేస్తున్నట్లు సంస్థ వివరణ కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే ఫేస్బుక్ కూడా చర్యలకు ఆదేశించడంతో రాహుల్ కు మరో షాక్ తగిలినట్లయింది.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…