మాజీ మంత్రి వైయస్ వివేకా కూతురు సునీత కడప ఎస్పీ కి లేఖ రాశారు. పులివెందులలో తమ ఇంటి వద్ద మణికంఠ రెడ్డి అనే వ్యక్తి రెక్కీ నిర్వహించాడని లేఖలో పేర్కొంది. తమ కుటుంబానికి ప్రాణహాని ముప్పు పొంచి ఉందని సునీత పేర్కొన్నారు.
మరో వైపు సీబీఐ అధికారులు వివేకా హత్య కేసులో అనుమానితులను విచారిస్తున్న సమయంలో సునీత లేఖ రాయడం పలు అనుమానితులను దారితీస్తోంది. రెక్కి నిర్వహించిన మణికంఠ రెడ్డి అనే వ్యక్తి.. వైకాపా నాయకుడు దేవిరెడ్డి శంకర్రెడ్డి అనుచరుడని సునీత తెలిపారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…