మాజీ మంత్రి వైయస్ వివేకా కూతురు సునీత కడప ఎస్పీ కి లేఖ రాశారు. పులివెందులలో తమ ఇంటి వద్ద మణికంఠ రెడ్డి అనే వ్యక్తి రెక్కీ నిర్వహించాడని లేఖలో పేర్కొంది. తమ కుటుంబానికి ప్రాణహాని ముప్పు పొంచి ఉందని సునీత పేర్కొన్నారు.

మరో వైపు సీబీఐ అధికారులు వివేకా హత్య కేసులో అనుమానితులను విచారిస్తున్న సమయంలో సునీత లేఖ రాయడం పలు అనుమానితులను దారితీస్తోంది. రెక్కి నిర్వహించిన మణికంఠ రెడ్డి అనే వ్యక్తి.. వైకాపా నాయకుడు దేవిరెడ్డి శంకర్రెడ్డి అనుచరుడని సునీత తెలిపారు.






























