ఏపీ మాజీ మంత్రి వైయస్ వివేకా హత్యలో సీబీఐ విచారణ 69వ రోజు కొనసాగింది. అధికారులు రెండు బృందాలుగా పులివెందులలో విచారణ చేపట్టారు. తుమ్మలపల్లి కర్మాగారంలో పనిచేసే ఉద్యోగి ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన...
మాజీ మంత్రి వైయస్ వివేకా కూతురు సునీత కడప ఎస్పీ కి లేఖ రాశారు. పులివెందులలో తమ ఇంటి వద్ద మణికంఠ రెడ్డి అనే వ్యక్తి రెక్కీ నిర్వహించాడని లేఖలో పేర్కొంది. తమ కుటుంబానికి ప్రాణహాని...
వైఎస్ వివేకా హత్య కేసు విచారణ కొనసాగుతోంది. కడప పులివెందుల లో అనుమానితులను సిబిఐ అధికారులు విచారస్తున్నారు. పులివెందుల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఉమా శంకర్ రెడ్డి, దేవిరెడ్డి...