ప్రస్తుతం వంట గ్యాస్ సిలిండర్లధరలు రోజు రోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలోనే పేటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వినియోగదారులకు ఓ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఇది వరకు ఈ ఆఫర్ మే 31 వరకు ఉండగా తాజాగా ఈ ఆఫర్ జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది.
పేటీఎం యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారికి 800 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ వస్తుంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిది వందల రూపాయలు ఉండడంతో ఈ ఆఫర్ ద్వారా మనము ఉచితంగా గ్యాస్ సిలిండర్ పొందగలుగుతాము. అయితే ఈ ఆఫర్ పొందాలనుకునే వారు తప్పకుండా వారి ఫోన్ లో పేటీఎం యాప్ ఉండాలి.
ముందుగా మన స్మార్ట్ ఫోన్ లో పేటీఎం యాప్ డౌన్లోడ్ చేసుకుని”బుక్ గ్యాస్ సిలిండర్” సెక్షన్ కు వెళ్లి తమ డీలర్ షిప్ ఎంచుకోవాలి. ఈ క్రమంలోనే భారత్ గ్యాస్, హెచ్ పి గ్యాస్, ఇండియన్ గ్యాస్ వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం గ్యాస్ సిలిండర్ కంపెనీ ఎంచుకున్న తర్వాత గ్యాస్ ప్రొవైడర్ వివరాలు, కన్జ్యూమర్ ఐడి, ఫోన్ నెంబర్ తదితర వివరాలను నమోదు చేసి బుకింగ్ ప్రారంభం చేయాలి. ఈ విధంగా పేటీఎం యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారికి గ్యాస్ మనకు డెలివరీ అయ్యేలోగా ఎనిమిది వందల రూపాయల క్యాష్ బ్యాక్ అమౌంట్ పొందవచ్చు. మరెందుకు ఆలస్యం ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇప్పుడే వినియోగించుకోండి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…