Geethu Royal: బిగ్ బాస్ కార్యక్రమంలో తొమ్మిదవ వారం జరిగిన ఎలిమినేషన్ అందరినీ ఓకింత ఆశ్చర్యానికి గురిచేసింది.టాప్ ఫైవ్ లో ఉండాల్సిన కంటెస్టెంట్ ఉన్నఫలంగా 9వ వారం బిగ్ బాస్ నుంచి బయటకు రావడంతో అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విధంగా 9వ వారం గీతూ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడంతో ఆమె కూడా ఎంతో షాక్ అయ్యి తాను బిగ్ బాస్ వదిలి వెళ్ళనని నన్ను పంపించకండి బిగ్ బాస్ అంటూ కన్నీటి పర్యంతరం అయ్యారు.
ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గీతూ కూడా బజ్ కార్యక్రమంలో తప్ప ఎక్కడ కూడా ఇంటర్వ్యూలలో పాల్గొనకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు అయితే తాజాగా ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా బిగ్ బాస్ ఎలిమినేషన్ గల కారణాలను ఈమె చెప్పు చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ నుంచి తాను ఎలిమినేట్ కావడానికి కేవలం కొందరే కారణమంటూ షాకింగ్ విషయాలు వెల్లడించారు.
తాను బిగ్ బాస్ వెళ్లే ముందు కొందరికి తన గురించి పాజిటివ్ గా ప్రమోట్ చేయమని 25 వేల రూపాయలను ఇచ్చాను.వారిపై ఉన్న నమ్మకంతో నేను ధైర్యంగా హౌస్ లోకి అడుగుపెట్టానని అయితే వాళ్ళు డబ్బులు తీసుకుని నా గురించి ఏ మాత్రం ప్రమోషన్ చేయలేదు అని తాజాగా బయటకు వచ్చిన తర్వాత తనకు ఈ విషయం తెలిసిందని ఇలా నమ్మి వారికి డబ్బులు ఇస్తే వాళ్లు మోసం చేశారని గీతూ ఎమోషనల్ అయ్యారు.
ఇలా నమ్మిన వాళ్లే మోసం చేయడం తనని ఎంతగానో బాధ పెట్టిందని, నేను ఆడిన ఆట తీరును తప్పు పడుతున్నారు. గత బిగ్ బాస్ సీజన్ లో పాల్గొన్నటువంటి అభిజిత్ కౌశల్ కన్నా నేనేం తక్కువ వాళ్ళు చేస్తే ఒప్పు నేను చేస్తేతప్ప అంటూ ఈమె తన ఎలిమినేషన్ కి గల కారణాలను తెలియజేస్తూ మరోసారి ఎమోషనల్ అయ్యారు. ఇలా గీతూ తన ఎలిమినేషన్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…