సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగువారందరికీ సుపరిచితుడైన సుప్రసిద్ధ గాయకుడు ఘంటసాల రెండో కుమారుడు రత్న కుమార్ ఈరోజు గురువారం ఉదయం గుండెపోటుతో కన్నుమూసారు. గుండెపోటుతో చెన్నైలోని కావేరి హాస్పిటల్లో ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.
అయితే ఇదివరకే గంటశాల రత్న కుమ్మర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది, రెండు రోజుల క్రితమే కోవిడ్ నెగిటివ్ వచ్చిందని సమాచారం. అయితే గత కొంతకాలంగా అయన కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఈ నేపధ్యంలో రత్నకుమార్ ఆకస్మిక మరణంతో ఘంటసాల కుటుంబంతో పాటూ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. రత్నకుమార్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
ఘంటసాల వెంకటేశ్వరరావు , సావిత్రి దంపతుల రెండో కుమారుడే రత్న కుమార్. ఈయన ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్నారు. తెలుగు,తమిళం తో పాటూ వివిధ భాషల్లో కొన్ని వేల సినిమాలకు, సీరియల్స్కు రత్నకుమార్ డబ్బింగ్ చెప్పారు.
దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడే సైనికులు ప్రతి భారతీయుడికి స్ఫూర్తి. దేశం కోసం తమ…
తెలుగు బుల్లితెరపై అత్యధిక ఆదరణ పొందిన రియాలిటీ షోల్లో బిగ్బాస్ తెలుగు ఒకటి. ఇప్పటికే విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి…
ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన గతంతో పోలిస్తే ఎంతో పెరిగింది. ముఖ్యంగా కరోనా తర్వాత చాలా మంది ఫిట్నెస్కు ప్రాధాన్యం ఇస్తున్నారు.…
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన చిత్రాల్లో 'బాహుబలి'కి ప్రత్యేక స్థానం ఉంది. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ…
టాలీవుడ్లో ప్రస్తుతం ఎక్కువగా చర్చకు వస్తున్న అంశాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి సినిమా ఒకటి. దర్శకుడు…
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులతో వచ్చే కుటుంబాలకు…