కొన్ని కొన్ని ఫోటోలను, చిత్రాలను చూసినప్పుడు ఎంతో విచిత్రంగా కనిపిస్తాయి.కొన్నిసార్లు అటువంటి ఫోటోలను చూసినప్పుడు మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయా అనిపించే విధంగా ఉంటాయి. ఇటువంటి ఫోటోలలో దాగిఉన్న నిజం తెలుసుకోవాలంటే కొద్దిగా మన మెదడుకు పదును పెట్టాలి. అప్పుడుగాని ఆ ఫోటోలో దాగి ఉన్న మర్మం ఏమిటో తెలియదు.ప్రస్తుతం ఇలాంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సోషల్ మీడియా వేదికగా ఓ మహిళ తన కూతురు పార్కులో ఆడుకుంటున్నటువంటి ఒక ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో చిన్నారి సగం మాత్రమే కనిపించి మిగతా సగ భాగం భూమిలో కూరుకుపోతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ చిన్నారి నిజంగానే భూమిలో కూరుకుపోతున్నట్టుగా ఉన్న ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది వారి మెదడు పదును పెడుతున్నారు.
ఈ ఫోటో చూసిన కొందరు నెటిజన్లు ఫోటోషాప్ ద్వారా ఈ ఫోటోని ఇలా క్రియేట్ చేసారని చెప్పగా, మరికొందరు ఆ చిన్నారి గోడ పక్కన నిలబడి ఉందని కామెంట్ చేస్తున్నారు. మరి ఇందులో ఏది నిజమో ఆ చిన్నారి సగం మాత్రమే మనకు ఎలా కనబడుతుందో మీరు కూడా మీ మెదడుకు పదును పెట్టి సరైన సమాధానాన్ని ఆలోచించి సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…