Gudem Mahipal Reddy son death : తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణు వర్ధన్ రెడ్డి గుండె పోటుతో మృతి చెందారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా తాజాగా కంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతు గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గుండె పోటుతో మృతి చెందారు. ఆయన అంతిమ యాత్రకు వేల మంది జనాలు హాజరై వీడ్కోలు పలకాగా ఆయనను చివరిసారిగా చూసి ఆయన భార్య వెక్కి వెక్కి ఏడుస్తుండటం అందరిని కంటతడి పెట్టించింది.
సోమ్మసిల్లిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి….
గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక ఆ నియోజవర్గం పనులను రాజకీయాలలోనూ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి చూసుకుంటూ చురుగ్గా ఉన్నారు. మహిపాల్ రెడ్డి గారికి విష్ణు వర్ధన్ రెడ్డి,విక్రమ్ రెడ్డి ఇద్దరు కుమారులు కాగా విష్ణు వర్ధన్ రెడ్డి ముప్పై సంవత్సరాలు కాగా ఆయన కిడ్నీలు ఫెయిల్ అయి కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతు కామెర్లు రావడంతో పరిస్థితి విషమించగా తెల్లవారుజామున గుండె పోటుతో మృతి చెందారు.
ఆయనకు ఒక కూతురు, కుమారుడు కాగా ఆయన అంత్యక్రియల సమయంలో వేలాది మంది తరలి రాగ భార్య కిరణ్మయి ఆయనను కడసారి చూసుకుని బోరున విలపించింది. ఇక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కొడుకుకి అంత్యక్రియలు జరుపుతూ సోమ్మసిల్లిపోయారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…