Gudem Mahipal Reddy son death : తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణు వర్ధన్ రెడ్డి గుండె పోటుతో మృతి చెందారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా తాజాగా కంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతు గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గుండె పోటుతో మృతి చెందారు. ఆయన అంతిమ యాత్రకు వేల మంది జనాలు హాజరై వీడ్కోలు పలకాగా ఆయనను చివరిసారిగా చూసి ఆయన భార్య వెక్కి వెక్కి ఏడుస్తుండటం అందరిని కంటతడి పెట్టించింది.
సోమ్మసిల్లిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి….
గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక ఆ నియోజవర్గం పనులను రాజకీయాలలోనూ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి చూసుకుంటూ చురుగ్గా ఉన్నారు. మహిపాల్ రెడ్డి గారికి విష్ణు వర్ధన్ రెడ్డి,విక్రమ్ రెడ్డి ఇద్దరు కుమారులు కాగా విష్ణు వర్ధన్ రెడ్డి ముప్పై సంవత్సరాలు కాగా ఆయన కిడ్నీలు ఫెయిల్ అయి కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతు కామెర్లు రావడంతో పరిస్థితి విషమించగా తెల్లవారుజామున గుండె పోటుతో మృతి చెందారు.
ఆయనకు ఒక కూతురు, కుమారుడు కాగా ఆయన అంత్యక్రియల సమయంలో వేలాది మంది తరలి రాగ భార్య కిరణ్మయి ఆయనను కడసారి చూసుకుని బోరున విలపించింది. ఇక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కొడుకుకి అంత్యక్రియలు జరుపుతూ సోమ్మసిల్లిపోయారు.
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…
దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…
ప్రతిరోజూ ఉదయం చాలా మంది తమ రాశిఫలాన్ని చూసి రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపుతుంటారు. గ్రహాల సంచారం,…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి…