యావత్ ప్రపంచాన్ని కరోనా స్తంబింపచేసిన విషయం తెలిసిందే.. ఈ కరోనా కష్టకాలంలో మాస్క్ లు, శానిటైజర్లు మన నిత్య అవసర వస్తువులుగా తయారయ్యాయి. మాస్క్ లేకుండా బయటకి వెళితే ఎంత ప్రమాదమో మనందరికీ తెలిసిందే.. ఈ మాస్క్ లు ధరించని వారిపై ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్ గా వ్యవహరిచాయి. తాజగా గుజరాత్ ప్రబుత్వం మాస్కులు ధరించని వారి నుంచి రూ.115 కోట్లు జరిమానా వసూలు చేసింది.
ఈ నెల 22 వరకు 23,64,420 మంది ప్రజలు మాస్కులు ధరించకుండా నిబంధనలను ఉల్లగించినందుకు వారి దగ్గర నుండి రూ.115,88,00,000 జరిమానాగా వసూలు చేసినట్టు తెలిపింది పత్గురం సమర్జపించింది.రాత్ ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు ప్రమాణ
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…