Featured

GVS Murthi : రామోజీరావుని తట్టుకోలేక.. ఇందిరా గాంధీకి తలవంచాడు….: జీవిఎస్ మూర్తి

GVS Murthi : గిడుగు వెంకట సత్యనారాయణ మూర్తి గారు సీనియర్ జర్నలిస్ట్ గా ఈనాడు, ఇండియా టుడే వంటి పత్రికలకు సబ్ ఎడిటర్ గా ఎన్నో ఏళ్ళు పనిచేసి శ్రీ పీఠం అనే సొంత పత్రికను నడిపారు.హోమియో డాక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ పైన ఈనాడు పత్రికకు సబ్ ఎడిటర్ గా పనిచేసి సుమారు 30 ఏళ్ళు ఈనాడు, ఇండియా టుడే, ఆంధ్ర పత్రిక, కృష్ణ పత్రిక లలో పనిచేసారు. అలనాటి కాంగ్రెస్ పాలన అప్పటి రాజకీయాల గురించి ఆయన ఇటీవల యూట్యూబ్ లో ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పంచుకున్నారు. విజయవాడ కి చెందిన గిడుగు వెంకట సత్యనారాయణ గారు ఈనాడు పత్రికకు పనిచేసే సమయంలో జరిగిన పలు సంఘటనలను వివరించారు.

రామోజీరావును తట్టుకోలేక ఇందిరా గాంధీ వద్దకు….

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సీఎం గా పనిచేసిన కాంగ్రెస్ లీడర్ జలగం వెంగళ్రావు గారికి ఈనాడు అధినేత రామోజీరావు గారికి మధ్య జరిగిన సంఘటనలను గిడుగు వెంకట సత్యనారాయణ గారు గుర్తు చేసుకున్నారు. ఒకానొక సమయంలో చిట్ ఫండ్ మీద ప్రభుత్వం చట్టాలను తెచ్చిన సమయంలో రామారావు రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో మీ కులస్తుడు రాగానే మమల్ని వదిలేస్తావా అంటూ జలగం వెంగల్రావు గారు రామోజీరావు గారిని అడిగారట.

మేము ఫండ్స్ ఇస్తున్నాం కాదా మర్చిపోయావా మీ కులస్థుడే ఎక్కువయ్యాడా అంటూ జలగం అడిగారట. ఇక రామారావు వెంటే నువ్వు ఉండు మాకవసరం లేదు మేమిచ్చిన డబ్బు వెనక్కిచ్చెయ్ అన్నట్లు జలగం మాట్లాడారాట . అయితే ఆ తరువాత రామోజీరావును ఎదుర్కొనలేక జలగం వెంగల్రావు గారు మళ్ళీ ఇందిరా గాంధీ గారి దగ్గరికి వెళ్లి ఆమెకు తల దించాల్సి వచ్చిందంటూ ఙివిఎస్ మూర్తి తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago