Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి సమంత ఒకరు. ఈమె ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పుష్కరకాలం పూర్తి అవుతున్న ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈమే సినిమాలో వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా మాయోసైటిసిస్ వ్యాధికి గురయ్యారు.
ఈ వ్యాధి కారణంగా ఈమె సినిమాలకు కాస్త విరామం ఇచ్చి ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి బయటపడే మార్గాలను వెతుకుతూ పలు దేశాలకు వెళుతూ ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ వ్యాధి నుంచి సమంత క్రమక్రమంగా బయటపడుతున్నారని తిరిగి ఈమె ఇండస్ట్రీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి సమంతా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా సమంత తన ఫస్ట్ లవ్ గురించి బయట పెట్టారు. సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని కారణాలవల్ల విడిపోయారు అయితే నాగచైతన్య కంటే ఈమె ముందు మరొకరిని ప్రేమించారు అంటున్న ప్రేమ గురించి బయటపెట్టారు తను స్కూల్ చదువుతున్న రోజులలో ఒక బస్సు మారి స్కూల్ కి వెళ్లాల్సి ఉండేదని తెలిపారు.
రెండేళ్లు వెంటపడ్డాడు..
ఇలా బస్ స్టాప్ లో ప్రతిరోజు ఒక అబ్బాయి తనని రెండు సంవత్సరాల పాటు ఫాలో అవుతూ వచ్చారని అయితే ఎప్పుడు దగ్గరకు రాలేదు కానీ తనని ఫాలో అయ్యే వాడిని తెలిపారు. ఇలా ఒకరోజు ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు అంటే నేను నిన్ను ఫాలో కావడం ఏంటి అనేసారు దీంతో నేను షాక్ అయ్యానని మరి అది ప్రేమ కాదా అనేది నాకు తెలియదు కానీ నాకు మాత్రం అదే ఫస్ట్ లవ్ స్టోరీ అంటూ తన ఫస్ట్ లవ్ బయటపెట్టారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…