Featured

Imandi Ramarao : ఎన్టీఆర్ ఎలా చనిపోయారు? డాక్టర్ చెప్పిన నిజాల్ని చంద్రబాబు ఎందుకు దాచి పెట్టాడు : ఇమ్మంది రామారావు

Imandi Ramarao : నందమూరి ఇంట ఇటీవలే ఎన్టీఆర్ గారి చిన్న కూతురు ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఒక్కసారిగా సినిమా వర్గాలనుండి సాధారణ జనం వరకు అందరూ షాక్ అయ్యారు. అస్థి, హోదా అన్ని ఉండి కూడా ఇలా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటి అనే ప్రశ్నలు బయలుదేరాయి. ఇక ఎన్టీఆర్ రామారావు గారి మరణం నుండి ఇప్పటి వరకు చనిపోయిన వారి కుటుంబ సభ్యుల వరకు ప్రతి సంఘటన గురించి వివరించారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు.

ఎన్టీఆర్ గారి మృతి పై అనుమానాలు ఉన్నాయి…

ఎన్టీఆర్ గారు మరణించడానికి కొద్ది సమయం ముందు ఆయన నాగేశ్వరావు గారితో మాట్లాడారు, కలవాలి అని అడిగితే ఉదయం మాట్లాడుదాం అనుకున్నారు అలా కలిసినా ఆయన మరణించేవారు కాదు. ఇక ఉదయం హరికృష్ణ ఇంటికి వెళ్లాలకున్నారు అలా వెళ్లి ఉన్నా వేరేగా ఉండేది కానీ అలా జరుగలేదు. ఆయన చనిపోక ముందు మూడు గంటలు చాలా కీలకం అంటూ ఇమ్మంది గారు అభిప్రాయ పడ్డారు. ఇక ఆయన చనిపోయక పోస్టుమార్టం లో అనుమానస్పదంగా ఉంది అంటూ డాక్టర్ కుసుమ చెప్పారు.

ముఖం నీలంగా మారిపోయిందని, ఏవైనా మాదక ద్రవ్యాలు, లేక స్లో పాయిజన్ లాంటివి ప్రయోగిస్తేనే ఇలా జరుగుతుంది అని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు, చాలా మంది దేవుడిగా పూజించే అలాంటి వ్యక్తి మరణం కి సంబంధించి ఇలాంటివి బయటకు వస్తే ఆయన పరువు ఏం కావాలి అంటూ దాచిపెట్టారు. అలా కాకుండా ఆరోజు నిజాలు బయటికి వచ్చుంటే కొంతమంది బతుకులు బయటికి వచ్చేవి అని చెప్పారు ఇమ్మంది. ఇలాంటి నిజాలు ఇప్పుడు మాట్లాడటానికి నేనేమి భయపడను అంటూ వాఖ్యణించారు. ఇక నందమూరి ఇంటికి ఏదో శాపం ఉంది ఆ శాప గ్రస్తులందరు అలా అకాల మరణం చెందుతున్నారు అంటూ కామెంట్స్ చేసారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago