Indian Cricketers: క్రికెట్ అంటే ప్రాణంగా అభిమానించే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. ఇలా క్రికెట్ అంటే ఇష్టపడడమే కాకుండా భారత క్రికెటర్లను ఇష్టపడే అభిమానులు కూడా ఎంతోమంది ఉన్నారు.ఇకపోతే టీమిండియాలో క్రికెటర్లుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో కొందరు ప్రభుత్వ శాఖలో ఎంతో ఉన్నతమైన పదవులలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు.మరి ప్రభుత్వ ఉన్నతాధికారులుగా గుర్తింపు పొందిన క్రికెటర్లు ఎవరు అనే విషయానికి వస్తే..
ఎంఎస్ ధోని: టీమిండియాలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ధోని క్రికెట్ లోకి రాకముందు ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్ క్రికెట్ కలెక్టర్ గా ఉద్యోగం చేశాడు. 2011లో ధోని కెప్టెన్ గా ఉన్న సమయంలో టీం ఇండియా ప్రపంచ కప్ గెలిచింది. అదే సమయంలో ఈయన లెఫ్టినెంట్ కల్నేల్ గా ధోనిని నియమించారు.
సచిన్ టెండూల్కర్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ రంగంలో ఎన్నో అవార్డులు బిరుదులను సొంతం చేసుకున్న ఈయన 2010లో ఇండియన్ ఎయిర్ ఫోర్సులో గ్రూప్ కెప్టెన్ గా సచిన్ నియామకమయ్యారు..
చాహల్: టీమిండియాలో ఎంతో మంచి గుర్తింపు పొందిన చాహల్ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాహల్ కు ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ పోస్టును ఆఫర్ చేశారు.
కేఎల్ రాహుల్: కేఎల్ రాహుల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం సంపాదించారు.
జోగిందర్ శర్మ:
జోగిందర్ శర్మ, 2007 టీ 20 వరల్డ్ కప్ లో చివరి ఓవర్ వేసిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈయన హర్యానా పోలీస్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా పనిచేస్తున్నారు.
హర్భజన్ సింగ్: హర్భజన్ సింగ్ సైతం డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా పని చేశారు.
కపిల్ దేవ్: ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గా కపిల్ దేవ్ గా పనిచేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…