దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత 24 గంటల్లో దేశం మొత్తం మీద 4 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకడంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో ఐసోలేషన్ క్యాబిన్ల తయారీకి రైల్వేశాఖ కసరత్తులు చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ తూర్పుగోధావరి జిల్లా కాకినాడ పోర్టు స్టేషన్ లో రైల్వే భోగీలను ఐసోలేషన్ క్యాబిన్లుగా మార్చేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. గత ఏడాది విజయవాడ డివిజన్ పరిధిలో 32 రైల్వే భోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చారు, 13 భోగీలను కాకినాడలో తయారు చేసారు.
ఇందులో ప్రతి కేబిన్ ను విడదీసి మరుగుదొడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు అమర్చి వివిధ రాష్ట్రాలకు తరలించారు. కరోనా తగ్గిన్ తరువాత వాటిని ప్రజారవాణాకు అనుకూలంగా మార్చారు. ఇప్పుడు మళ్ళీ కరోనా ఉదృతి పెరుగుతున్న దృశ్యా మరోసారి ఐసోలేషన్ క్యాబిన్ల తయారీకి రైల్వేశాఖ సనాహాలు చేస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…