దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. మరణాల రేటు కూడా భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఆస్పత్రులలో ఆక్సిజన్ అందక, బెడ్స్ దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారు.
గత 24 గంటల్లో ఏకంగా 4,12,262 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,980 మంది మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2,10,77,410 కి చేరింది. మ్మరోవైపు మరణాల సంఖ్య 2,30,168 కి పెరిగింది.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,72,80,844 మంది కరోనా నుంచి కోలుకుంటున్నారు. ప్రస్తుతం దేశంలో 35,66,398 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు గురువారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో తెలిపింది.
శుక్రవారం అమావాస్య రోజు హిందూ సంప్రదాయంలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగినదిగా భావిస్తారు. ఈ రోజున మహాలక్ష్మీ దేవిని ఆరాధించడం…
మన రోజువారీ జీవితంలో నిద్రకు ఉపయోగించే దిండు (Pillow) గురించి చాలా మంది పెద్దగా ఆలోచించరు. మంచిగా కనిపిస్తే, మృదువుగా…
ఐపీఎల్ 2026 సీజన్లో అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. వేలంలో పెద్దగా డిమాండ్ లేకపోయిన ఒక ఆటగాడు, ఇప్పుడు మైదానంలో తన…
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు ప్రదర్శన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. వరుస పరాజయాలు జట్టుపై ఒత్తిడిని…
ప్రసవం తర్వాత మహిళల శరీరంలో అనేక హార్మోనల్ మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పుల ప్రభావం చర్మం, శక్తి స్థాయి మాత్రమే…
ఇంటి వాతావరణం ప్రశాంతంగా, సానుకూలంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది.…