అడవిలో నడవడం, ప్రకృతిని ఆస్వాదిస్తూ సరదాగా సమయం గడపాలని మీకు ఉందా? అయితే వెంటనే ఇది చదివేయండి. ఇండియా లో మొట్టమొదటి ఫారెస్ట్ హీలింగ్ సెంటర్ ను ఉత్తరాఖండ్ రాణీఖేట్ లో ఈ ఆదివారం ప్రారంభించారు. దీన్ని పురాతన భారతీయ సాంప్రదాయాల నుండి ప్రేరణ పొంది రూపొందించారు ఉత్తరాఖండ్ ఫారెస్ట్ అధికారులు.
అడవిలో నడవడం, ధ్యానం చేసుకోవడం, చేతలను కౌగిలించుకోవడం, ఆకాశాన్ని తదేకంగా చూడటం, నిశబ్దమైన వాతావరణంలో పచ్చదనాన్ని ఆస్వాదిన్చోచు. సుమారు 13 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేసి పర్యాటకులను స్వచ్చమైన ప్రకృతి వాతావరణాన్ని కోరుకునే వారిని ఆహ్వానిస్తున్నట్టు ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ సంజీవ్ చతుర్వేదీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…