అడవిలో నడవడం, ప్రకృతిని ఆస్వాదిస్తూ సరదాగా సమయం గడపాలని మీకు ఉందా? అయితే వెంటనే ఇది చదివేయండి. ఇండియా లో మొట్టమొదటి ఫారెస్ట్ హీలింగ్ సెంటర్ ను ఉత్తరాఖండ్ రాణీఖేట్ లో ఈ ఆదివారం ప్రారంభించారు. దీన్ని పురాతన భారతీయ సాంప్రదాయాల నుండి ప్రేరణ పొంది రూపొందించారు ఉత్తరాఖండ్ ఫారెస్ట్ అధికారులు.
అడవిలో నడవడం, ధ్యానం చేసుకోవడం, చేతలను కౌగిలించుకోవడం, ఆకాశాన్ని తదేకంగా చూడటం, నిశబ్దమైన వాతావరణంలో పచ్చదనాన్ని ఆస్వాదిన్చోచు. సుమారు 13 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేసి పర్యాటకులను స్వచ్చమైన ప్రకృతి వాతావరణాన్ని కోరుకునే వారిని ఆహ్వానిస్తున్నట్టు ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ సంజీవ్ చతుర్వేదీ తెలిపారు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…