తెలుగు, తమిళంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆమె 2007లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కల్యాణం సినిమాలో కథానాయికగా తెలుగు తెరకు పరిచమయింది. ఈమె 2009లో హీరో చిరంజీవి తనయుడైన రామ్ చరణ్ తేజ తో రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంతో నటించింది.
ఈమెకు టాలీవుడ్లో మంచి బ్రేక్ నిచ్చిన సినిమా ఇదే. మళ్ళీ అదే సంవత్సరం హీరో రామ్ పోతినేని తో కలిసి గణేష్, అల్లు అర్జున్ తో ఆర్య 2 లో నటించింది. ఇలా తెలుగులో పలు సినిమాల్లో నటించింది కాజల్. అయితే గత ఏడాది ఆమె గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా సినిమాలను చేస్తోంది.మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం మెగస్టార్ సరసన ఆచార్యలో కూడా నటిస్తోంది. అంతేకాకుండా ఆమె మరో సినిమాలో ఉగ్రవాదుల సీక్రెట్స్ తెలుసుకోవడానికి ఓ వేశ్య పాత్రలో కనిపించబోతోందట. దానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తుండగా.. నాగ్ హీరోగా ఉన్నారు. వేశ్య పాత్ర అని తెలుసుకున్న అభిమానులు షాక్ అయ్యారు. అలాంటి పాత్రను ఎందుకు ఎంచుకున్నారంటూ.. సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
ఇదంతా ఇలా ఉండగా.. ఆమె గర్భం దాల్చింది అనే వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు జోరుగా చర్చించుకుంటున్నారు. తమ వద్ద ఉన్న సినిమాల్లో షూటింగ్ ను దాదాపు పూర్తి చేశారు. తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి కూడా తీసుకోనున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…