Nagarjuna -Amala: నాగార్జున అమల లవ్ స్టోరీలో ముందుగా ప్రపోజ్ చేసింది తనేనా.. అసలు విషయం చెప్పినా అమలా బ్రదర్?
Nagarjuna Amala: టాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రెటీ కపుల్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో అక్కినేని నాగార్జున నటి అమల జోడి ఒకటని చెప్పాలి. వీరిద్దరూ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతూ ప్రేమలో పడటం అనంతరం పెళ్లి చేసుకోవడం జరిగింది.
నాగార్జున అమలను రెండో వివాహంగా పెళ్లి చేసుకున్నప్పటికీ వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండటమే కాకుండా ఎందరికో ఆదర్శంగా కూడా ఉన్నారని చెప్పాలి. ఇక నాగార్జున దంపతులకు అఖిల్ సంతానం అనే విషయం మనకు తెలిసిందే.ఇలా ఈ దంపతులకు అఖిల్ ఒకరే కొడుకు. అయితే వీరిద్దరూ మరొక సంతానం పూర్తిగా వద్దనుకున్నారని తెలుస్తుంది. ఇలా వద్దనుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని పలు సందర్భాలలో నాగార్జున తెలియజేశారు.
ఈ సందర్భంగా నాగార్జున సందర్భంగా మాట్లాడుతూ అఖిల్ కడుపులో ఉన్నప్పుడు తప్పకుండా తమకు అమ్మాయి పడుతుందని భావించాము కానీ అఖిల్ పుట్టారు అంటూ చెప్పుకొచ్చారు.అయితే తదుపరి అమ్మాయి అయితే బాగుంటుందని భావించగా అమలు మాత్రం తనకు మరో బిడ్డ వద్దని చెప్పారట నాకు ఒక్కడే కాదు ఇద్దరు కొడుకులు ఉన్నారు అందుకే మరో బిడ్డ నాకు వద్దు అంటూ ఈమె మరోసారి బిడ్డను కనడానికి ఇష్టపడటం లేదని తెలుస్తుంది.
ఇలా నాగచైతన్యను కూడా తన సొంత బిడ్డగా భావించిన అమల ఇప్పటికే తనకు ఇద్దరు కుమారులు ఉన్నారని మరొక బిడ్డ అవసరం లేదు అంటూ రెండో బిడ్డ గురించి ఆలోచించడం లేదని అందుకే వీరిద్దరికి మరొక బిడ్డ జన్మించలేదనీ తెలుస్తుంది. ఇలా అమల తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నాగేశ్వరరావు ఎంతో సంతోషం వ్యక్తం చేశారట.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…