Chiranjeevi – Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో అందమైన జంటగా పేరు సంపాదించుకున్న సమంత నాగచైతన్య వాళ్ళ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుని విడిపోతున్నారు. ఇలా వీరిద్దరూ విడాకులు ప్రకటన చేసిన తర్వాత సమంత పూర్తిగా తన కెరీర్ పై దృష్టి సారిస్తూ తన ప్రతి ఒక్క కదలికను, ఆలోచనలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
విడాకుల ప్రకటన తర్వాత ఎంతో మానసిక వేదనను అనుభవించిన సమంత ఆ బాధ నుంచి బయట పడటం కోసం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించి ఈ సినిమా విజయంలో భాగమైంది. అయితే ఇప్పటివరకు ఐటమ్ సాంగ్ లో నటించని సమంత ఒక్కసారిగా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి ప్రతి ఒక్కరీ దృష్టిని ఆకర్షించింది.
ఇదిలా ఉండగా తాజాగా ఈ పాటలో సమంత నటించడం వెనుక మెగాస్టార్ చిరంజీవి హస్తం ఉందని తాజాగా ఈ విషయం బయటపడింది. సమంత తీసుకున్న ఈ డెసిషన్ వెనుక మెగాస్టార్ ఉన్నట్లు సమాచారం. విడాకుల తర్వాత సమంత పూర్తి డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని తెలుసుకున్న చిరంజీవి ఒక ప్రైవేట్ ఈవెంట్లో భాగంగా రామ్ చరణ్, చిరంజీవి, సమంత కలిశారు. అయితే ఆమెను ఆ బాధ నుంచి బయటకు రప్పించడం కోసం చిరంజీవి వీలైనంతవరకూ సినిమాలతో బిజీ కావాలని తెలియజేశారట.
ఇలా ఈ ఈవెంట్లో పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ గురించి చెప్పడం ఆ పాట నచ్చితే అందులో డాన్స్ చేయమని మెగాస్టార్ తనకు సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో మెగాస్టార్ చిరంజీవి మాటకు గౌరవం ఇచ్చిన సమంత పుష్ప సినిమాలోని ఉ అంటావా మామ.. ఊ ఊ అంటావా మామ అనే పాటకు స్టెప్పులు ఇరగదీసి మరింత ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు.ఇలా సమంత ఐటమ్ సాంగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి మెగాస్టార్ చిరంజీవి పాత్ర కూడా ఉందని తెలుస్తుంది.
ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఒక యువతి, పెళ్లి రోజే రోడ్డు…
టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తన “పూరి మ్యూజింగ్స్” ద్వారా మరోసారి యువతకు ఆలోచింపజేసే సందేశాన్ని అందించారు. ఈసారి ఆయన…
పాకిస్థాన్ క్రికెటర్ హసన్ నవాజ్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసాయి. పాకిస్థాన్ సూపర్…
దర్శకుడు వి. సముద్ర తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్లో చేజారిపోయిన కీలక అవకాశాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.…
సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా మారిపోతాయో చెప్పే ఉదాహరణలు చాలానే ఉంటాయి. అలాంటి సంఘటనే ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చింది.…
ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో జరుగుతున్న వివాదం చివరకు దారుణానికి దారి తీసి, ఓ పదో…