మనస్సుకు ప్రశాంతంగా ఉండాలంటే దాదాపు చాలామంది చూసే ప్రోగ్రాం జబర్దస్త్. అంతగా అందులో కామెడీ ఉంటుంది. నవ్వుల జంక్షన్, కమెడియన్ల ఫన్ ప్లేస్ ఎక్కడ అంటే వెంటనే గుర్తొచ్చేది జబర్దస్త్ వేదిక మాత్రమే. గత ఏడేళ్లకు పైగా ఈ వేదికపై ఎన్నో రకాలుగా నవ్వుల హంగామా చేశారు జబర్దస్త్ వీరులు. కమెడియన్స్ పంచ్ డైలాగ్స్కి తోడు కాస్త గ్లామర్ టచ్ ఇస్తూ ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకుంటున్న ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది.
ఈ ప్రోగ్రాం ఎంత టాప్ లో ఉంటుందో.. నిర్వాహకులు రిలీజ్ చేసే ప్రోమోలు కూడా అంతే ఉంటాయి. ప్రోమోలతో రాబోయే ఎపిసోడ్పై ఆసక్తి రేకెత్తించడం ఈ జబర్దస్త్ నిర్వాహకుల స్పెషాలిటీ. తాజాగా ఒక ప్రోమోని విడుదల చేశారు. ఇక ఈ ప్రోమోలో ఎముందంటే.. ఆటో రామ్ ప్రసాద్, ఆది ప్రోమో ఎంట్రీలోనే కనిపిస్తారు. ఎక్స్ట్రా జబర్దస్త్ లో వచ్చే ఆటో రామ్ ప్రసాద్ హైపర్ ఆది స్కిట్ లో కూడా నవ్వులు పూయించాడు.
ఆదితో కలిసి పంచులు విసురుతూ, కామెడీను పండించాడు. వాటమ్మ వాట్ ఈజ్ దిసమ్మా అంటూ వచ్చే సాంగ్ లో మొదట డ్యాన్స్ వేస్తూ కనిపిస్తారు. సచ్చిపోవడానికి రైల్వే ట్రాక్ వరకు వచ్చావేంటి అన్నా అంటూ రామ్ ప్రసాద్ ను ఆది అడుగుతాడు. దానికి అతడు తనకు బస్సు పడదురా.. అందుకే ఇలా వచ్చాను అంటూ పంచ్ వేస్తాడు.
చనిపోవడానికి రామ్ ప్రసాద్, ఆది ట్రాక్ పై కూర్చోవడంతో.. ఇక్కడ వద్దురా.. ట్రాక్ తుప్పుపట్టింది.. ఇన్ ఫెక్షన్ అవుతుంది అంటూ పంచ్ వేస్తాడు ప్రసాద్. తర్వాత రైజింగ్ రాజు ఎంటర్ అవుతూ.. సూసైడ్ చేసుకోవడానికి మీరు కూడా వచ్చారా సార్ అంటూ అడుగుతాడు రాజు. అవును అంటూ రామ్ ప్రసాద్ సమాధానం ఇస్తాడు. మీరు ఎందుకు వచ్చారు సార్.. కొన్ని రోజులు ఆగితే మీరే పోయేవారు కదా అంటూ పంచ్ వేస్తాడు రామ్ ప్రసాద్.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…