నియామకానికి సంబందించిన రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ మారుస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది జగన్ సర్కార్. దీనికి గవర్నర్ కు పంపడం.. వెంటనే అయన ఈ ఆర్డినెన్స్ కు ఆమోదం వేయడం అన్ని చక చకా జరిగిపోయాయి. ఈ క్రమంలో వెంటనే ఆ ఆర్డినెన్స్ పై జీవో జారీ చేసి ఎన్నికల కమిషనర్ విధులనుంచి నిమ్మగడ్ద రమేష్ ను తప్పించింది.
ఇందుకు సంబంధిచిన మూడు జీవోలను ప్రభుత్వం గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. అయితే ఎలక్షన్ కమిషనర్ ను ఆర్డినెన్స్ ద్వారా తప్పించడంపై కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. మార్చి నెలలో లోకల్ బాడి ఎలెక్షన్స్ ను వాయిదావేస్తూ ఈసీ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనివెనుక మాజీ సీఎం చంద్రబాబు ఉన్నాడంటూ సీఎం జగన్ సహా మరికొందరు వైసీపీ నేతలు మండిపడ్డ విషయం తెలిసిందే…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సినిమాలు కాలం మారినా ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం దక్కించుకుంటాయి. అలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లలో…
సినీ ఇండస్ట్రీలో ఒక్క అవకాశం జీవితాన్ని మార్చేస్తే, ఒక్క అపజయం కెరీర్ను పూర్తిగా దెబ్బతీయగలదు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఈ…
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో “షార్ప్ జా లైన్” కోసం చూయింగ్ గమ్ నమలడం ఒక కొత్త ట్రెండ్గా మారింది.…
భారతదేశంలో ఆంజనేయస్వామి ఆలయాలు ఎన్నో ఉన్నప్పటికీ, కొన్ని క్షేత్రాలు తమ ప్రత్యేకతలతో భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాంటి అరుదైన దేవాలయాల్లో…
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ చుట్టూ ఆసక్తికరమైన చర్చలు కొనసాగుతున్నాయి. ట్రైలర్కు వచ్చిన…
అమెరికా రాజకీయ వర్గాల్లో కలకలం రేపే విధంగా ఓ కీలక కుట్ర వెలుగులోకి వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి.…