KCR to Kaleshwaram inquiry… Kavitha is accompanying him!
KCR : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరగనున్న నేపథ్యంలో, మరికాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ BRK భవన్కు చేరుకోనున్నారు. ఈ కీలక సమయంలో, కేసీఆర్తో పాటు ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా వస్తున్నట్లు సమాచారం. కేసీఆర్తో పాటు కవిత, హరీశ్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఫామ్హౌస్ నుంచి బయలుదేరారు.
ఉదయం 11:30 గంటలకు కేసీఆర్ BRK భవన్కు చేరుకునే అవకాశం ఉంది. ఆయనతో పాటు 9 మంది అధికారులకు మాత్రమే అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో, BRK భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కేసీఆర్ విచారణకు హాజరవుతున్న సందర్భంగా, గులాబీ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఇదివరకే హరీష్ రావు విచారణకు వచ్చినప్పుడు వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. ఇప్పుడు కేసీఆర్ వస్తుండటంతో, గులాబీ దళం భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…