Keerthi Suresh: నాచురల్ స్టార్ నాని కీర్తి సురేష్ ఇదివరకే నేను లోకల్ సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన విషయం తెలిసిందే.ఇకపోతే ఈ సినిమా తర్వాత వీరిద్దరూ మరోసారి దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా మార్చి 30వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నార్త్ టు సౌత్ పెద్ద ఎత్తున చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రస్తుతం నాని ముంబైలో హీరో రానాతో కలిసి ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమాలలో భాగంగా నటి కీర్తి సురేష్ చేసిన పనికి రానా, నాని ఇద్దరూ షాక్ లో ఉండిపోయారు.ఇంతకీ కీర్తి సురేష్ ఏం పని చేసింది అనే విషయానికి వస్తే…
దసరా సినిమాలో నాని మందు తాగే సన్ని వేషాలలో ఎత్తిన సీసా దించకుండా మందు తాగే సీన్స్ ఉన్నాయట. ఈ క్రమంలోనే ప్రమోషన్లలో భాగంగా నాని మరోసారి అలా మందు తాగి చూపించారు. నాని సీసా ఎత్తకుండా మందు తాగి చూపించడంతో రానా కూడా అలాగే చేశారు. ఇక వీరిద్దరిని చూసిన కీర్తి సురేష్ తానేమి తక్కువ కాదంటూ ఆమె కూడా కల్లు సీసా ఎత్తి దించకుండా గుట గుట తాగేశారు.
కీర్తి సురేష్ ఇలా తాగడంతో అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు ఆమెను మరింత తమ అరుపులతో ప్రోత్సహించారు. ఇక కీర్తి సురేష్ ఇలా చేయడంతో నాని, రానా ఇద్దరు కూడా షాక్ లో ఉండిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల అనే నూతన దర్శకుడు పని చేయగా సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…