ఎన్నికల వేళ గోల్డ్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కేరళ సిఎం విజయన్. గోల్డ్ స్కాం కేసులో నిందితురాలుగా ఉన్న స్వప్న సురేష్.. సిఎం విజయన్ కు ఈ స్కాం లో సంబంధం ఉందంటూ ఆరోపణలు చేసారు.
త్వరలో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా వేళ ఆమె ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కస్టమ్స్ విచారణలో భాగంగా సిఎంతో పాటు స్పీకర్ మరియు ఇద్దరు మంత్రులకు ఈ స్కాం లో సంబంధం ఉన్నట్టు స్వప్న చెప్పింది. దీనితో ఆమె చెప్పిన వివరాలతో హైకోర్టుకు కస్టమ్స్ నివేదిగా ఇవ్వగా.. తదుపరి ఎం జరుగుతుందనేది ఆసక్తి కరంగా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…