తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి ఆదరణ దక్కించుకున్న నటుడు కోట శ్రీనివాసరావు ఒకరు. ఈయన ఎన్నో సినిమాలలో చిన్న పాత్రలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తున్న కోట శ్రీనివాసరావు నటనపై ఆసక్తి ఉండటం చేత పలు నాటకాలు వేస్తూ మెల్లిమెల్లిగా సినిమా ఇండస్ట్రీ వైపు పయనించారు.
ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ స్టార్ గా ఎదిగిన కోట శ్రీనివాస్ రావు ఎన్టీఆర్ కి మధ్య విభేదాలు వచ్చాయని తెలిపారు.గత కొంతకాలం నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరమైన కోట శ్రీనివాసరావు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కోట శ్రీనివాస్ రావు తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఈ సందర్భంగా తెలియజేశారు.
నటుడిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న కోట శ్రీనివాస్ రావు సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పాత్రలో ఓ సినిమాలో నటించారు. అయితే ఆ సినిమాలో ఎన్టీఆర్ ను కించపరిచే విధంగా ఉండటం చేత అప్పట్లో ఈ సినిమా పెద్ద వివాదానికి కారణమైంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సీఎం అయినప్పటికీ అతనికి వివరణ ఇవ్వడం కోసం అతనిని కలవాలని వెళ్లాను.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అతనిని కలవడానికి వెళ్లగా అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. తనకు వివరణ ఇవ్వడానికి వెళ్లేటప్పుడు ఎన్టీఆర్ నన్ను కొట్టినా పర్వాలేదని అక్కడికి వెళ్లాననీ ఈ సందర్భంగా కోట శ్రీనివాస్ రావు తెలియజేశారు.
ఈ క్రమంలోనే ఓ సారి లిఫ్ట్ దగ్గర బాలకృష్ణ తనకు ఎదురుకావడంతో బాలకృష్ణకు నమస్కారం పెట్టాను. ఈ విధంగా నమస్కారం పెట్టడంతో బాలకృష్ణ కాండ్రించి మొహం పై ఉమ్మేసారు. అయితే అప్పుడు అతను ఒక సీఎం కొడుకు, తన తండ్రి గురించి ఆ విధంగా సినిమా తీస్తే కోపం ఉంటుందని భావించి అక్కడి నుంచి వెళ్లాను. అయితే ఆ తర్వాత ఎన్నో సార్లు గొడవలు జరిగాయని ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…