Kriti Sanon: కృతి సనన్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన వన్ నేనొక్కడినే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఇలా ఈ సినిమాలో కృతి సనన్ గ్లామర్ వలకబోసిన పెద్దగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు ఈ సినిమా అనంతరం నాగచైతన్య సరసన దోచేయ్ సినిమా ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీకి గుడ్ బాయ్ చెప్పి బాలీవుడ్ ఇండస్ట్రీలో మకాం వేశారు.
ఈ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలను అందుకొని నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే కెరియర్ మొదట్లో తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని ఇక ఇండస్ట్రీలో ఓ నటి నన్ను సాటి మహిళ అని కూడా చూడకుండా దారుణంగా నా ప్రవేట్ పార్ట్స్ పై కామెంట్ చేశారంట తాజాగా ఈమె ఫిలింఫేర్ అవార్డు వేడుకలో భాగంగా తాను ఎదుర్కొన్న బాడీ షేవింగ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
తాజాగా జరిగిన ఫిలింఫేర్ అవార్డు కార్యక్రమాల్లో భాగంగా కృతి సనన్ నటించిన మిమి సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ గా అవార్డు వరించింది.ఈ అవార్డు వేడుకలో భాగంగా తాను బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో ఓ నటి మహిళగా చూడకుండా ఆమెకు హెడ్ లైట్స్ లేవు.. బంపర్ కూడా లేదు..’ అంటూ వెటకారం చేసిందని ఇలా తన ప్రైవేట్ పార్ట్స్ గురించి దారుణమైన కామెంట్స్ చేశారని ఈ సందర్భంగా ఈ విషయాన్ని బయట పెట్టారు.
ఇలా ఆరోజు ఎదుర్కొన్న అవమానంతో తాను ఎంతో కసిగా విభిన్నమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకొని నేడు అగ్రతారగా హెడ్ లైన్స్ లో నిలబడ్డానని ఈ సందర్భంగా కృతి సనన్ గతంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి బయటపెట్టారు.ఇకపోతే తెలుగులో రెండు సినిమాలకే పరిమితమైన ఈమె తాజాగా ప్రభాస్ సరసన నటించిన ఆది పురుష్ సినిమా ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…