Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు రోడ్డు పక్కన ఫుడ్ బిజినెస్ నడుపుకుంటూ జీవనం గడుపుతున్నటువంటి ఈమె ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయారు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈమెను ఇంటర్వ్యూ చేయడంతో ఈమెకు భారీ స్థాయిలో పాపులారిటీ వచ్చింది ఎంతోమంది పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈమె వద్ద ఫుడ్ తినే వాళ్ళు అంటే తన క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇలా ఫుడ్ బిజినెస్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి కుమారి ఆంటీ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలతో పాటు బుల్లితెర సీరియల్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఇలా ఫుడ్ బిజినెస్ జరుపుకుంటూ జీవనాన్ని గడుపుతున్నటువంటి ఈమె పట్ల బిగ్ బాస్ బ్యూటీ సీరియల్ ఆర్టిస్ట్ కీర్తి భట్ సంచలనమైన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.
కుమారి ఆంటీ వద్ద ఫుడ్ బాగుందని తెలిసి మేము ఇక్కడికి వచ్చాము అయితే అక్కడ ఫుడ్ ఏ మాత్రం బాగాలేదని చికెన్ మొత్తం చాలా కారంగా రుచి లేకుండా చేశారని తనకంటే నేనే వంట బాగా చేస్తానని ఈమె చేసినటువంటి వీడియో కుమారి ఆంటీ బిజినెస్ పై భారీ దెబ్బ పడిందని చెప్పాలి అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా కుమారి ఆంటీ స్పందించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీర్తి గారు అక్కడికి వచ్చినప్పుడు నేను అక్కడ లేను. వేరే ఊరికి వెళ్లాను దాంతో ఆరోజు వంట నేను చేయలేదు. అయినా మహిళలు వంట చేయడానికి మగవాళ్ళు వంట చేయడానికి చాలా తేడా ఉంటుందని తెలిపారు. ఇక ఆమె నా గురించి అలా మాట్లాడిన నేను తప్పుగా భావించను ఎందుకంటే నేను చేసే వంటలు అందరికీ నచ్చాలని రూల్ ఏమి లేదని ఈమె తెలిపారు.
అందరికీ నచ్చాలని లేదు…
ఈ విధంగా కీర్తి తన బిజినెస్ దెబ్బతీసేలా తన యూట్యూబ్ ఛానల్ వ్యూస్ పెరిగేలా కుమారి ఆంటీ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కుమారి ఆంటీ మాత్రం చాలా హుందాగా వ్యవహరించారు. దీంతో ఈమె వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తూ చదువుకో లేకపోయినా కుమారి ఆంటీ హుందాతనం ముందు నువ్వు వేస్ట్ అని కేవలం నీ స్వార్థం కోసం ఆమెపై ఇలాంటి వ్యాఖ్యలు చేశావంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…