వివాహం జరిగి ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు పిల్లలు పుట్టలేదు. ఇరుగు పొరుగు వారు అనే సూటిపోటి మాటలు భరించలేకు ఓ మహిళ చత్తీస్గఢ్లోని దంతరి అనే డాక్టర్ దగ్గరకు వెళ్లింది. మూడుసార్లు అతడి దగ్గరకు వెళ్లింది.. కానీ రెండుసార్లు అతడు ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాడో ఆమెకు అర్థం కాలేదు.
ఎందుకంటే అతడు ఇచ్చే మత్తు మందు కారణంగా ఇలా జరిగింది. అయితే మూడో సారి అతడు ఆమెకు ఇచ్చే మత్తు మందు ఇచ్చాడు. కానీ ఆమె మత్తులోకి జారుకోలేదు. ఆమెకు కాస్త స్పృహ ఉండటంతో.. అతడు తనపై లైంగిక దాడి చేసిన విషయం ఆమెకు తెలిసింది.
దీంతో షాక్ కు గురైన ఆమె అతడిని నిలదీయగా.. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా పోలీసులకు తెలిపింది బాధితురాలు. విషయం తెలుసుకున్న ఫేక్ డాక్టర్ అక్కడ నుంచి పరారయ్యాడు. ఫోన్ నంబర్లు మార్చి మరో ప్రదేశానికి మకాం మార్చాడు. అయితే పోలీసులు అతడి ఉంటున్న ఏరియాను తెలుసుకున్నారు.
రెండ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ప్లాన్ వేశారు. పేషెంట్ అని చెప్పి అపాయింట్ మెంట్ తీసుకున్నారు. అతడి దగ్గరకు వెళ్లింది ఓ లేడీ కానిస్టెబుల్. అతడితో మాట్లాడుతూనే యూ ఆర్ అండర్ అరెస్ట్ అనేసింది. దీంతో ఆ డాక్టర్ షాక్ అయ్యాడు. ఏం జరిగిందో తెలిసే లోపు అతడు అరెస్టు అయ్యాడు. తర్వాత జైలు పాలై చిప్పకూడు తింటున్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…