ప్రస్తుతం మన ప్రపంచం అభివృద్ధి బాటలో పయనించడం వల్ల ఎన్నో అరణ్యాలను నాశనం చేస్తున్నారని చెప్పవచ్చు. దీని ఫలితంగా అడవులలో నివసించే ఎన్నో జంతువులు ఆవాసం కోల్పోయి అవి జనారణ్యంలోకి రావడం మొదలుపెట్టాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలను మనం ఎన్నో చూసి ఉంటాం. అచ్చం ఇలాంటి సంఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. ఎక్కడో అరణ్యంలో సంచరించ వలసిన చిరుత జనారణ్యంలోకి వచ్చి ఒక లేడీస్ హాస్టల్ లోకి దూరిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.
లేడీస్ హాస్టల్ లోకి ప్రవేశించిన ఈ పులి కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన హాస్టల్ విద్యార్థులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒకవేళ ఆ టైంలో ఎవరైనా తలుపులు తీసి ఉంటే పెద్ద ప్రమాదం వాటిల్లేదని ఈ వీడియో చూసిన నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఈ విధంగా పులులు సింహాలు అరణ్యం నుంచి బయటకు రావడానికి 100% మనుషులే కారణమని చెప్పవచ్చు. పారిశ్రామిక రంగాల అభివృద్ధి పేరిట కొన్ని వందల ఎకరాల్లో అడవులను నాశనం చేయడం ద్వారా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ పులి కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…