ప్రస్తుతం మన ప్రపంచం అభివృద్ధి బాటలో పయనించడం వల్ల ఎన్నో అరణ్యాలను నాశనం చేస్తున్నారని చెప్పవచ్చు. దీని ఫలితంగా అడవులలో నివసించే ఎన్నో జంతువులు ఆవాసం కోల్పోయి అవి జనారణ్యంలోకి రావడం మొదలుపెట్టాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలను మనం ఎన్నో చూసి ఉంటాం. అచ్చం ఇలాంటి సంఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. ఎక్కడో అరణ్యంలో సంచరించ వలసిన చిరుత జనారణ్యంలోకి వచ్చి ఒక లేడీస్ హాస్టల్ లోకి దూరిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.
లేడీస్ హాస్టల్ లోకి ప్రవేశించిన ఈ పులి కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన హాస్టల్ విద్యార్థులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒకవేళ ఆ టైంలో ఎవరైనా తలుపులు తీసి ఉంటే పెద్ద ప్రమాదం వాటిల్లేదని ఈ వీడియో చూసిన నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఈ విధంగా పులులు సింహాలు అరణ్యం నుంచి బయటకు రావడానికి 100% మనుషులే కారణమని చెప్పవచ్చు. పారిశ్రామిక రంగాల అభివృద్ధి పేరిట కొన్ని వందల ఎకరాల్లో అడవులను నాశనం చేయడం ద్వారా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ పులి కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…
చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…
ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్ను వదిలి…
తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…
సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…