ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో రోగ నిరోధక శక్తిని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి?మన శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గి పోకుండా ఉండాలంటే ఏ విధమైనటువంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి అనే విషయంపై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మన శరీరంలో సరైన మోతాదులో ఆక్సిజన్ స్థాయిలు ఉండటం వల్ల శరీర కణాల్లో శక్తిని పెంపొందిస్తుంది.మన శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ ఊపిరితిత్తుల ద్వారా వివిధ భాగాలకు రక్తప్రసరణ చేస్తుంది. అదేవిధంగా అన్ని భాగాల నుంచి కార్బన్ డయాక్సైడ్ గ్రహించి ఊపిరితిత్తులు ద్వారా బయటకు పంపబడుతుంది.
ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులలో కరోనా వైరస్ ఊపిరితిత్తులపై దాడి చేయడం వల్ల ఆక్సిజన్ మన శరీరానికి అందకపోవడం వల్ల శ్వాస కోసం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే శరీరంలోని ఆక్సిజన్ స్థాయి పడిపోవడం వల్ల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురై మరణిస్తున్నారు.మరి ఆక్సిజన్ స్థాయిలు సరిగా ఉండాలంటే మన శరీరంలో హీమోగ్లోబిన్ శాతం అధికంగా ఉండాలి. హిమోగ్లోబిన్ అభివృద్ధి చెందాలంటే ముందుగా ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…