ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో రోగ నిరోధక శక్తిని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి?మన శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గి పోకుండా ఉండాలంటే ఏ విధమైనటువంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి అనే విషయంపై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మన శరీరంలో సరైన మోతాదులో ఆక్సిజన్ స్థాయిలు ఉండటం వల్ల శరీర కణాల్లో శక్తిని పెంపొందిస్తుంది.మన శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ ఊపిరితిత్తుల ద్వారా వివిధ భాగాలకు రక్తప్రసరణ చేస్తుంది. అదేవిధంగా అన్ని భాగాల నుంచి కార్బన్ డయాక్సైడ్ గ్రహించి ఊపిరితిత్తులు ద్వారా బయటకు పంపబడుతుంది.
ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులలో కరోనా వైరస్ ఊపిరితిత్తులపై దాడి చేయడం వల్ల ఆక్సిజన్ మన శరీరానికి అందకపోవడం వల్ల శ్వాస కోసం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే శరీరంలోని ఆక్సిజన్ స్థాయి పడిపోవడం వల్ల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురై మరణిస్తున్నారు.మరి ఆక్సిజన్ స్థాయిలు సరిగా ఉండాలంటే మన శరీరంలో హీమోగ్లోబిన్ శాతం అధికంగా ఉండాలి. హిమోగ్లోబిన్ అభివృద్ధి చెందాలంటే ముందుగా ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…