ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో రోగ నిరోధక శక్తిని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి?మన శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గి పోకుండా ఉండాలంటే ఏ విధమైనటువంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి అనే విషయంపై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మన శరీరంలో సరైన మోతాదులో ఆక్సిజన్ స్థాయిలు ఉండటం వల్ల శరీర కణాల్లో శక్తిని పెంపొందిస్తుంది.మన శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ ఊపిరితిత్తుల ద్వారా వివిధ భాగాలకు రక్తప్రసరణ చేస్తుంది. అదేవిధంగా అన్ని భాగాల నుంచి కార్బన్ డయాక్సైడ్ గ్రహించి ఊపిరితిత్తులు ద్వారా బయటకు పంపబడుతుంది.
ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులలో కరోనా వైరస్ ఊపిరితిత్తులపై దాడి చేయడం వల్ల ఆక్సిజన్ మన శరీరానికి అందకపోవడం వల్ల శ్వాస కోసం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే శరీరంలోని ఆక్సిజన్ స్థాయి పడిపోవడం వల్ల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురై మరణిస్తున్నారు.మరి ఆక్సిజన్ స్థాయిలు సరిగా ఉండాలంటే మన శరీరంలో హీమోగ్లోబిన్ శాతం అధికంగా ఉండాలి. హిమోగ్లోబిన్ అభివృద్ధి చెందాలంటే ముందుగా ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…