ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉదృతి పెరుగుతున్న వేళ ఆయా దేశాలు విధించిన లాక్ డౌన్ లు కొన్ని కోట్ల మంది ప్రాణాలను కాపాడాయి అని తేల్చింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ.. తాజగా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది.
బ్యాక్టీరియా రోగాలు నిమోనియా, మేనింగిటిస్, సేప్సిన్ వంటి వాటిని వృద్దిచెందకుండా లాక్ డౌన్స్ బాగా ఉపయోగపడ్డాయని స్పష్టం చేసింది. ఓటాగో యూనివర్సిటీ డీన్ మరియు అంటువ్యాధి నిపుణులు పోఫేసర్ డేవిడ్ మర్దోక్ తో కలిసి ఆక్స్ ఫర్డ్ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా లాక్ డౌన్ వల్ల ఈ వ్యాదుల సంక్రమణ తగ్గిందని, అందువల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలు నిలిచాయని అధ్యయనంలో తేల్చారు.
బ్యాకీరియా వలన కలిగే ఈ మూడు రోగాల కారణంగానే ఏటా కోట్లాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా పిల్లలు వయస్సు మల్లినవారిపై వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…