ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉదృతి పెరుగుతున్న వేళ ఆయా దేశాలు విధించిన లాక్ డౌన్ లు కొన్ని కోట్ల మంది ప్రాణాలను కాపాడాయి అని తేల్చింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ.. తాజగా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది.
బ్యాక్టీరియా రోగాలు నిమోనియా, మేనింగిటిస్, సేప్సిన్ వంటి వాటిని వృద్దిచెందకుండా లాక్ డౌన్స్ బాగా ఉపయోగపడ్డాయని స్పష్టం చేసింది. ఓటాగో యూనివర్సిటీ డీన్ మరియు అంటువ్యాధి నిపుణులు పోఫేసర్ డేవిడ్ మర్దోక్ తో కలిసి ఆక్స్ ఫర్డ్ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా లాక్ డౌన్ వల్ల ఈ వ్యాదుల సంక్రమణ తగ్గిందని, అందువల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలు నిలిచాయని అధ్యయనంలో తేల్చారు.
బ్యాకీరియా వలన కలిగే ఈ మూడు రోగాల కారణంగానే ఏటా కోట్లాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా పిల్లలు వయస్సు మల్లినవారిపై వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…