టోక్యో ఒలింపిక్స్లో భారత్ మరో పతకాన్ని సాధించింది. భారత బాక్సర్ లవ్లీనా బొర్గొహెయిన్ బాక్సింగ్లో కాంస్య పతకాన్ని సాధించింది. భారత బాక్సింగ్కు 12 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో ఆమె తొలి పతకం అందించింది. 2008లో విజేందర్ సింగ్, 2012లో మేరీకోమ్ ఒలింపిక్ కాంస్యా పతకాలను గెలుచుకున్నారు. ఇక 69 కేజీల విభాగంలో భారత్కు తొలి పతకాన్ని అందించింది. గతంలో లవ్లీనా ప్రపంచ ఛాంపియన్షిప్లో రెండుసార్లు కాంస్య పతకాలు అందుకంది.
టోక్యో ఒలింపిక్స్లో పతకాన్ని గెలిచిన బాక్సర్ లవ్లీనాకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆమె పోరాటం చాలా మందికి స్ఫూర్తిధాయకంగా నిలిచిందని అభివర్ణించారు. ఆమె భవిషత్తులోనూ మరిన్ని పతకాలు సాధించాలని మోదీ అక్షాక్షించారు.
డిజిటల్ యుగంలో ఫోక్ సాంగ్స్కు పెరుగుతున్న ఆదరణతో పాటు, కొత్త టాలెంట్కు కూడా విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ఈ ట్రెండ్లోనే…
సినీ పరిశ్రమలో ప్రతిభ ఒక్కటే సరిపోదు.. అదృష్టం కూడా తోడైతేనే కెరీర్ సాఫీగా సాగుతుంది. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమా టాలీవుడ్లో మైలురాయిగా నిలిచిన…
ప్రసిద్ధ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినిమా ప్రయాణం, అలాగే ప్రముఖ నటుడు జూనియర్…
హైదరాబాద్ నుంచి హుబ్లీకి బయల్దేరిన ఫ్లై91 ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య పరిస్థితుల్లో నాలుగు గంటల పాటు గాల్లోనే తిరుగుతూ…
తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…