ప్రసిద్ధి శైవ మఠం మఠాధిపతి అరుణగిరినాధర్ (77) శుక్రవారం కన్నుమూశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడంతో ఆయనను మదురైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. శుక్రవారం శ్యాస ఇబ్బందులు మరింత ఎక్కువడంతో వైద్యులు ఎంతగానో శ్రమించిన ఫలితం లేకుండా పోయింది. చివరకు ఆయన అక్కడే తుదిశ్యాస విడిచారు. ఆయన మరణంతో ఆశ్రమంలో విషాదఛాయాలు అలుముకున్నాయి. 1,500 సంవత్సరాల చరిత్ర కలిగిన శైవ మఠానికి ఆయన 292వ పీఠాధిపతిగా బాధ్యతలు నిర్వహించారు.
అరుణగిరినాధర్ మరణం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ప్రతిపక్ష నాయకుడు పళనిస్వామిలు సంతాపం వ్యక్తం చేశారు. శైవ మత సూత్రాలను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన పాత్ర అమోఘం అని ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. ఆయన మరణం తీరని లోటు అని ప్రతిపక్ష నాయకుడు పళనిస్వామి సంతాపం వ్యక్తం చేశారు.
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మానవతా దృక్పథాన్ని ప్రదర్శిస్తూ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారారు. తెరపై మాత్రమే కాదు, నిజ…
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్కతా వేదికగా జరిగిన మ్యాచ్ భావోద్వేగ క్షణాలకు వేదికైంది. కోల్కతా నైట్రైడర్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్…
తెలుగు సినీ సంగీత ప్రపంచంలో గేయ రచయిత అనంత శ్రీరామ్ మరో ఆసక్తికర అంశంతో వార్తల్లో నిలిచారు. ఆయన రాసిన…
ప్రఖ్యాత దర్శకుడు అట్లీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఆయనకు రెండో సంతానంగా ఆడబిడ్డ జన్మించింది. ఈ శుభవార్తను అట్లీ స్వయంగా…
భారతీయ జీవన విధానంలో నేలపై కూర్చుని భోజనం చేయడం ఒక పాత సంప్రదాయం. పూర్వం నుంచి పెద్దలు ఈ అలవాటును…
సీనియర్ నటుడు నరసింహరాజు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం, అలాగే గతంలో తనపై వచ్చిన…