Mahesh Babu కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మరోసారి కొత్త వేరియంట్ రూపంలో తన పంజా విసురుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటి వరకు కమల్ హాసన్, కరీనా కపూర్, అర్జున్ వడివేలు వంటివారు ఈ మహమ్మారి బారిన పడి సురక్షితంగా కోలుకున్నారు. మరోవైపు టాలీవుడ్ లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొన్న మంచు మనోజ్ కరోనా బారిన పడగా.. నిన్న యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా కరోనా బారిన పడ్డారు.
తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కరోనా బారిన పడినట్టు అయన స్వయంగా తెలిపారు.. స్వల్ప లక్షణాలు ఉండటంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నారు.. తనతో సన్నిహితంగా ఉన్నవారు కోవిడ్ టెస్ట్లు చేసుకోవాలని ట్విటర్ ద్వారా సూచించారు. అదే విధంగా ఎవరైనా వ్యాక్సిన్ వేయించుకొని వారు ఉంటే తప్పని సరిగా చేయించుకోవాలని దాని వల్ల ప్రాణాపాయం నుంచి సులభంగా తప్పించుకోవచ్చని సూచించారు మహేష్ బాబు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…