General News

పోల్ కు కట్టేసి కర్రతో విపరీతంగా కొట్టింది ఆ మహిళ.. ఎందుకో తెలుసా..

దేశంలో ప్రతీ రోజు మహిళలపై హత్యలు, అత్యాచారాలు ఎక్కడో ఒక ప్రదేశం వద్ద జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా కర్ఖశంగా వ్యవహరిస్తున్నారు కామాంధులు. అయితే ఓ మహిళ ఓ కామంధుడు పని పట్టింది. ఇలానే ఆమెను లైంగిక వేధింపులకు గురి చేసిన వ్యక్తిని పోల్ కు కట్టేసి గ్రామస్తులంతా చూస్తుండగానే చితకబాదింది.

ఆ ఘటన బిహార్ లో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. బిహార్‌లోని ఖగాడియా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెబుతున్నారు. బిహార్ రాష్ట్రంలోని బెల్డార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డుమ్రి గ్రామంలో మహిళలను ఓ వ్యక్తి గత కొన్ని రోజుల నుంచి వేధిస్తున్నాడు. అందులో ఓ మహిళ తనవెంట పడవద్దని ఎన్ని సార్లు చెప్పినా అతడు వినిపించుకోలేదు.

ఓ రోజు ఆ మహిళ అతడిని పట్టుకొని కరెంట్ స్తంభానికి కట్టేసి గ్రామస్తులంతా చూస్తుండగానే కర్రతో ఎక్కడ పడితే అక్కడ కొట్టింది. శరీరం అంతా గాయాలు కావడంతో పెద్ద పెద్ద కేకలు వేశాడు. అయినా ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అక్కడకు వచ్చిన గ్రామస్తులు ఆ దృశ్యాలను చూస్తున్నారే తప్ప ఎవరూ అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. ఆ గ్రామస్తుల నుంచే ఒకరు వచ్చి ఆమెను పక్కకు లాగారు.

ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెలియడంతో దీనిపై నెటిజన్లు వివిధ రాకాలుగా స్పందిస్తున్నారు. అతడు చేసిన పనికి ఇదే తగిన బుద్ది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అతడికి ఈ శిక్ష సరిపోదని.. పోలీసులకు అప్పగించి కఠిన శిక్ష అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. విజయ్‌కు కోర్టు నోటీసులు..!

తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…

2 hours ago

“హేమక్కా సారీ”.. వీడియోతో షాక్ ఇచ్చిన తమన్నా సింహాద్రి!

తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్‌బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…

3 hours ago

చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతకం.. వేణు మాధవ్ మరణం వెనుక నిజం ఇదే!

తెలుగు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ మరణం ఇప్పటికీ అభిమానులను…

3 hours ago

‘తొలిప్రేమ’ డైరెక్టర్ కరుణాకరన్ కమ్‌బ్యాక్.. గణేష్ హీరోగా కొత్త సినిమా..!

తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రానుంది. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త…

3 hours ago

కేవలం 14 రోజులు ఈ పండు తింటే.. ముఖం మెరుస్తుందట!

వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…

4 hours ago

టీ తర్వాత వెంటనే నీళ్లు తాగుతున్నారా..? ఈ అలవాటు మానండి.. లేకపోతే పళ్ల సమస్యలు తప్పవు!

మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…

4 hours ago