Manchu Manoj: మంచు వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు చిత్రాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు మంచు మనోజ్ గత కొంత కాలం నుంచి ఇండస్ట్రీకు దూరంగా ఉంటున్నారు. ఇకపోతే తాజాగా శ్రీ విద్యానికేతన్ 30వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా మంచు మనోజ్ మాట్లాడుతూ పరోక్షంగా మెగా బ్రదర్ నాగబాబు పై ”హైయర్ పర్పస్” లేని వ్యక్తి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే ఇప్పుడు ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. శ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవంలో సినిమాల గురించి మరియూ మా ఎలక్షన్స్ గురించి మాట్లాడటంపై విమర్శలు వస్తున్నాయి. అసలు ఈ విషయం మాట్లాడటానికి మరో వేదిక దొరకలేదా అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే ఇదివరకెప్పుడూ మంచు మనోజ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు.. ఇటువంటి వ్యవహారాలకు ఆయన దూరంగా ఉంటారు. అందుకే ఆయనకు ప్రత్యేకమైన క్రేజ్ వుంది. ఇప్పుడు అయన కూడా ఇలా అసంధర్బమైన మాటలు మాట్లాడటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒక్కసారిగా మంచు మనోజ్ పై ట్రోల్స్ పెరిగిపోయాయి.
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…