Manchu Manoj: మంచు వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు చిత్రాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు మంచు మనోజ్ గత కొంత కాలం నుంచి ఇండస్ట్రీకు దూరంగా ఉంటున్నారు. ఇకపోతే తాజాగా శ్రీ విద్యానికేతన్ 30వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా మంచు మనోజ్ మాట్లాడుతూ పరోక్షంగా మెగా బ్రదర్ నాగబాబు పై ”హైయర్ పర్పస్” లేని వ్యక్తి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే ఇప్పుడు ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. శ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవంలో సినిమాల గురించి మరియూ మా ఎలక్షన్స్ గురించి మాట్లాడటంపై విమర్శలు వస్తున్నాయి. అసలు ఈ విషయం మాట్లాడటానికి మరో వేదిక దొరకలేదా అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే ఇదివరకెప్పుడూ మంచు మనోజ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు.. ఇటువంటి వ్యవహారాలకు ఆయన దూరంగా ఉంటారు. అందుకే ఆయనకు ప్రత్యేకమైన క్రేజ్ వుంది. ఇప్పుడు అయన కూడా ఇలా అసంధర్బమైన మాటలు మాట్లాడటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒక్కసారిగా మంచు మనోజ్ పై ట్రోల్స్ పెరిగిపోయాయి.
హిందూ సంప్రదాయాల్లో తులసి మొక్కకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అదే విధంగా తులసి మాలతో సంబంధించిన ఆచారాలు కూడా భక్తుల్లో…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ…
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం భక్తి ఉత్సాహం నడుమ నిర్వహించే సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవం…
వేసవి కాలం ప్రారంభమైతే శరీరంలో వేడి పెరగడం సహజం. అయితే అదే సమయంలో చాలా మందిని వేధించే సమస్యలు ఏంటంటే—ఆసిడిటీ,…
ఇంటి నిర్మాణంలో ప్రతి అంశానికి ప్రాధాన్యం ఉన్నట్లే, పూజా గది స్థానం కూడా చాలా ముఖ్యమని నమ్మకం. హిందూ సంప్రదాయంలో…