Manchu Manoj: మంచు వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు చిత్రాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు మంచు మనోజ్ గత కొంత కాలం నుంచి ఇండస్ట్రీకు దూరంగా ఉంటున్నారు. ఇకపోతే తాజాగా శ్రీ విద్యానికేతన్ 30వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా మంచు మనోజ్ మాట్లాడుతూ పరోక్షంగా మెగా బ్రదర్ నాగబాబు పై ”హైయర్ పర్పస్” లేని వ్యక్తి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే ఇప్పుడు ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. శ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవంలో సినిమాల గురించి మరియూ మా ఎలక్షన్స్ గురించి మాట్లాడటంపై విమర్శలు వస్తున్నాయి. అసలు ఈ విషయం మాట్లాడటానికి మరో వేదిక దొరకలేదా అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే ఇదివరకెప్పుడూ మంచు మనోజ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు.. ఇటువంటి వ్యవహారాలకు ఆయన దూరంగా ఉంటారు. అందుకే ఆయనకు ప్రత్యేకమైన క్రేజ్ వుంది. ఇప్పుడు అయన కూడా ఇలా అసంధర్బమైన మాటలు మాట్లాడటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒక్కసారిగా మంచు మనోజ్ పై ట్రోల్స్ పెరిగిపోయాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…